Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 04:07 PM

రంజోల్‌ వద్ద సైకిల్‌ యాత్రికుడిని సన్మానించిన యువజన కాంగ్రెస్‌ నాయకులు

రంజోల్‌ వద్ద సైకిల్‌ యాత్రికుడిని సన్మానించిన యువజన కాంగ్రెస్‌ నాయకులు

రంజోల్‌ వద్ద సైకిల్‌ యాత్రికుడిని సన్మానించిన యువజన కాంగ్రెస్‌ నాయకులు
30-08-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ప్రజలతో మమేకమవుతూ ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం, ప్రజల హక్కుల పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వరకు సైకిల్‌ యాత్ర చేపట్టారు.ఎండ, వానను లెక్కచేయకుండా సైకిల్‌పై ప్రయాణిస్తూ యువత, రైతులు, పేదలు, సామాన్య ప్రజల సమస్యలను తెలుసుకుంటూ కొత్త భారత నిర్మాణం కోసం యాత్ర కొనసాగుతోంది. 2029లో ప్రజల పాలన రావాలని, రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి కావాలనే ఆకాంక్షతో చేపట్టిన ఈ యాత్రకు పలువురు మద్దతు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా జహీరాబాద్‌ నియోజకవర్గంలోని రంజోల్‌ సమీపంలో సైకిల్‌ యాత్ర చేస్తున్న నాయుడును యువజన కాంగ్రెస్‌ నాయకుడు జి. శివసాయి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి యాత్రకు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

రంజోల్‌ వద్ద సైకిల్‌ యాత్రికుడిని సన్మానించిన యువజన కాంగ్రెస్‌ నాయకులు

Article Image

ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ప్రజలతో మమేకమవుతూ ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం, ప్రజల హక్కుల పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వరకు సైకిల్‌ యాత్ర చేపట్టారు.ఎండ, వానను లెక్కచేయకుండా సైకిల్‌పై ప్రయాణిస్తూ యువత, రైతులు, పేదలు, సామాన్య ప్రజల సమస్యలను తెలుసుకుంటూ కొత్త భారత నిర్మాణం కోసం యాత్ర కొనసాగుతోంది. 2029లో ప్రజల పాలన రావాలని, రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి కావాలనే ఆకాంక్షతో చేపట్టిన ఈ యాత్రకు పలువురు మద్దతు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా జహీరాబాద్‌ నియోజకవర్గంలోని రంజోల్‌ సమీపంలో సైకిల్‌ యాత్ర చేస్తున్న నాయుడును యువజన కాంగ్రెస్‌ నాయకుడు జి. శివసాయి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి యాత్రకు శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News