Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం.. హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:04 PM

ఆరాధ్య నూతన వస్త్రాలంకరణ వేడుకల్లో పాల్గొన్న వై. పండరి

ఆరాధ్య నూతన వస్త్రాలంకరణ వేడుకల్లో పాల్గొన్న వై. పండరి

ఆరాధ్య నూతన వస్త్రాలంకరణ వేడుకల్లో పాల్గొన్న వై. పండరి
31-08-2026 100 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో ఉన్న మా పంక్షన్ హాల్‌లో సోమవారం తెలంగాణ రక్షణ సేన(టిఆర్ఎస్ )పార్టీ ఇన్‌చార్జి బాపు మల్ శెట్టి పుత్రిక ఆరాధ్య నూతన వస్త్రాలంకరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి, జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి అఖిల్ ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారి ఆరాధ్యను ఆశీర్వదించారు. అనంతరం బాపు మంజుల–మల్ శెట్టి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు పాల్గొని వేడుకను ఆనందంగా జరుపుకున్నారు.

Sthanikam

ఆరాధ్య నూతన వస్త్రాలంకరణ వేడుకల్లో పాల్గొన్న వై. పండరి

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో ఉన్న మా పంక్షన్ హాల్‌లో సోమవారం తెలంగాణ రక్షణ సేన(టిఆర్ఎస్ )పార్టీ ఇన్‌చార్జి బాపు మల్ శెట్టి పుత్రిక ఆరాధ్య నూతన వస్త్రాలంకరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి, జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి అఖిల్ ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారి ఆరాధ్యను ఆశీర్వదించారు. అనంతరం బాపు మంజుల–మల్ శెట్టి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు పాల్గొని వేడుకను ఆనందంగా జరుపుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News