Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం.. హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:29 PM

ఆరాధ్య నూతన వస్త్రధారణ వేడుకలో పాల్గొన్న అబ్దుల్ రహీం, గైని సాయిలు

ఆరాధ్య నూతన వస్త్రధారణ వేడుకలో పాల్గొన్న అబ్దుల్ రహీం, గైని సాయిలు

ఆరాధ్య నూతన వస్త్రధారణ వేడుకలో పాల్గొన్న అబ్దుల్ రహీం, గైని సాయిలు
31-08-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నారాయణఖేడ్ పట్టణంలోని స్థానిక ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ప్రముఖ సామాజిక నాయకులు బాపు మల్లశెట్టి కుమార్తె ఆరాధ్య నూతన వస్త్రధారణ మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ అబ్దుల్ రహీం, నారాయణఖేడ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు గైని సాయిలు హాజరై ఆరాధ్యను ఆశీర్వదించి, బాపు మల్లశెట్టి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆరాధ్య ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి, మానూర్ మండల మాజీ అధ్యక్షులు సుభాష్ రావుతో పాటు పలువురు రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

Sthanikam

ఆరాధ్య నూతన వస్త్రధారణ వేడుకలో పాల్గొన్న అబ్దుల్ రహీం, గైని సాయిలు

Article Image

నారాయణఖేడ్ నారాయణఖేడ్ పట్టణంలోని స్థానిక ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ప్రముఖ సామాజిక నాయకులు బాపు మల్లశెట్టి కుమార్తె ఆరాధ్య నూతన వస్త్రధారణ మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ అబ్దుల్ రహీం, నారాయణఖేడ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు గైని సాయిలు హాజరై ఆరాధ్యను ఆశీర్వదించి, బాపు మల్లశెట్టి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆరాధ్య ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి, మానూర్ మండల మాజీ అధ్యక్షులు సుభాష్ రావుతో పాటు పలువురు రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News