Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 24, 2026 11:22 PM

కడిమెట్లలో ఘనంగా ముగిసిన టీటీడీ ధార్మిక కార్యక్రమాలు

కడిమెట్లలో ఘనంగా ముగిసిన టీటీడీ ధార్మిక కార్యక్రమాలు

కడిమెట్లలో ఘనంగా ముగిసిన టీటీడీ ధార్మిక కార్యక్రమాలు
04-07-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎమ్మిగనూరు, జులై 4: ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలోని శివాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా నిర్వహించిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు శనివారం గోపూజ, కుంకుమార్చనతో ఘనంగా ముగిశాయి.

కార్యక్రమాల్లో భాగంగా శ్రీమద్రామాయణం, మహాభారతం, భగవద్గీతలపై డమాం జగదీశ్ ధార్మిక ప్రవచనాలు నిర్వహించగా, స్థానిక భజన మండలి భక్తి గీతాలతో భక్తులను అలరించింది. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగానే ఈ కార్యక్రమాలను నిర్వహించినట్లు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో పురోహితులు కడిమెట్ల ఈరన్నరావు, వేదపండితులు కె. శివమణి, కె. శంకరని, కె. దినేశ్, భజన మండలి సభ్యులు కంసాలి మోహన్, కె. భూషణరావు, బోయ శంకరప్ప, బోయ కేశన్న, లక్ష్మీకాంత్, బోయ నరసప్ప, బి. కిరణ్, బోయ నాయుడు తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

కడిమెట్లలో ఘనంగా ముగిసిన టీటీడీ ధార్మిక కార్యక్రమాలు

Article Image

ఎమ్మిగనూరు, జులై 4: ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలోని శివాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా నిర్వహించిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు శనివారం గోపూజ, కుంకుమార్చనతో ఘనంగా ముగిశాయి.

కార్యక్రమాల్లో భాగంగా శ్రీమద్రామాయణం, మహాభారతం, భగవద్గీతలపై డమాం జగదీశ్ ధార్మిక ప్రవచనాలు నిర్వహించగా, స్థానిక భజన మండలి భక్తి గీతాలతో భక్తులను అలరించింది. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగానే ఈ కార్యక్రమాలను నిర్వహించినట్లు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో పురోహితులు కడిమెట్ల ఈరన్నరావు, వేదపండితులు కె. శివమణి, కె. శంకరని, కె. దినేశ్, భజన మండలి సభ్యులు కంసాలి మోహన్, కె. భూషణరావు, బోయ శంకరప్ప, బోయ కేశన్న, లక్ష్మీకాంత్, బోయ నరసప్ప, బి. కిరణ్, బోయ నాయుడు తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News