Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:05 AM

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి: తపస్

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి: తపస్

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి: తపస్
04-07-2026 91 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇబ్రహీంపట్నం: ఉపాధ్యాయులు, విద్యారంగానికి సంబంధించిన పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పూజరి రమేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తపస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శనివారం ఇబ్రహీంపట్నం మండల శాఖ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పీఆర్‌సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల, ఈ-కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న బిల్లులకు నిధుల మంజూరు, పెన్షనర్ల బకాయిల చెల్లింపు, సీపీఎస్ రద్దు, కేజీబీవీ, మోడల్, గురుకుల, ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, పాఠశాలలకు మౌలిక వసతుల కోసం ప్రత్యేక గ్రాంట్లు విడుదల చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షుడు వడ్ల రాజేందర్, మండల ప్రధాన కార్యదర్శి రాపోలు ప్రవీణ్ కుమార్, జిల్లా కార్యదర్శి పట్నం కృష్ణ, మహిళ కో-కన్వీనర్ సంజీవరాణి, కోశాధికారి రాము, మీడియా కన్వీనర్ పొట్టి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి: తపస్

Article Image

ఇబ్రహీంపట్నం: ఉపాధ్యాయులు, విద్యారంగానికి సంబంధించిన పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పూజరి రమేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తపస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శనివారం ఇబ్రహీంపట్నం మండల శాఖ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పీఆర్‌సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల, ఈ-కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న బిల్లులకు నిధుల మంజూరు, పెన్షనర్ల బకాయిల చెల్లింపు, సీపీఎస్ రద్దు, కేజీబీవీ, మోడల్, గురుకుల, ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, పాఠశాలలకు మౌలిక వసతుల కోసం ప్రత్యేక గ్రాంట్లు విడుదల చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షుడు వడ్ల రాజేందర్, మండల ప్రధాన కార్యదర్శి రాపోలు ప్రవీణ్ కుమార్, జిల్లా కార్యదర్శి పట్నం కృష్ణ, మహిళ కో-కన్వీనర్ సంజీవరాణి, కోశాధికారి రాము, మీడియా కన్వీనర్ పొట్టి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News