Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గ్లాసులు, పండ్లు పంపిణీ ఎస్ ఐ ఆర్ ప్రక్రియను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 04, 2026 08:44 PM

రైతులకు ఉచిత పత్తి విత్తనాలు పంపిణీ

రైతులకు ఉచిత పత్తి విత్తనాలు పంపిణీ

రైతులకు ఉచిత పత్తి విత్తనాలు పంపిణీ
July 04, 2026 07:04 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

వలిగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో పత్తి ఉత్పత్తి ఉత్పాదకతను పెంచే కార్యక్రమంలో భాగంగా ‘పత్తి ఉత్పాదకత మిషన్' పథకం కింద రైతులకు 100 శాతం సబ్సిడీతో పత్తి విత్తనాలను శనివారం పంపిణీ చేశారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులకు 225 ఎకరాలకు కావాల్సిన పత్తి విత్తనాలు రైతులకు అందజేశారు. రైతులకు సాగు వ్యయం తగ్గించి, అధిక దిగుబడి సాధించేలా నాణ్యమైన పత్తి విత్తనాలను ప్రభుత్వం అందించిందని మండల వ్యవసాయ అధికారిణి అంజనీ దేవి పేర్కొన్నారు. ఈ విత్తనాలను ఇంతకు ముందు వేసిన పంట సాళ్ల మధ్యలో వేయకూడదని, వీటిని ప్రత్యేకంగా ఒక ఎకరం పొలంలో వేయాలని, మందులు, ఎరువులు కూడా ప్రత్యేకంగా వినియోగించాలని . ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసయ్య గూడెం సర్పంచ్ పసల జ్యోతి, మంగ జగన్ ఏఈఓలు , రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News