Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విశాల భారతి పాఠశాలలో ఘనంగా బోనాలు, వరలక్ష్మి వ్రతం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 05:43 PM

రైతులకు ఉచిత పత్తి విత్తనాలు పంపిణీ

రైతులకు ఉచిత పత్తి విత్తనాలు పంపిణీ

రైతులకు ఉచిత పత్తి విత్తనాలు పంపిణీ
04-07-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

వలిగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో పత్తి ఉత్పత్తి ఉత్పాదకతను పెంచే కార్యక్రమంలో భాగంగా ‘పత్తి ఉత్పాదకత మిషన్' పథకం కింద రైతులకు 100 శాతం సబ్సిడీతో పత్తి విత్తనాలను శనివారం పంపిణీ చేశారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులకు 225 ఎకరాలకు కావాల్సిన పత్తి విత్తనాలు రైతులకు అందజేశారు. రైతులకు సాగు వ్యయం తగ్గించి, అధిక దిగుబడి సాధించేలా నాణ్యమైన పత్తి విత్తనాలను ప్రభుత్వం అందించిందని మండల వ్యవసాయ అధికారిణి అంజనీ దేవి పేర్కొన్నారు. ఈ విత్తనాలను ఇంతకు ముందు వేసిన పంట సాళ్ల మధ్యలో వేయకూడదని, వీటిని ప్రత్యేకంగా ఒక ఎకరం పొలంలో వేయాలని, మందులు, ఎరువులు కూడా ప్రత్యేకంగా వినియోగించాలని . ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసయ్య గూడెం సర్పంచ్ పసల జ్యోతి, మంగ జగన్ ఏఈఓలు , రైతులు పాల్గొన్నారు.

Sthanikam

రైతులకు ఉచిత పత్తి విత్తనాలు పంపిణీ

Article Image

వలిగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో పత్తి ఉత్పత్తి ఉత్పాదకతను పెంచే కార్యక్రమంలో భాగంగా ‘పత్తి ఉత్పాదకత మిషన్' పథకం కింద రైతులకు 100 శాతం సబ్సిడీతో పత్తి విత్తనాలను శనివారం పంపిణీ చేశారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులకు 225 ఎకరాలకు కావాల్సిన పత్తి విత్తనాలు రైతులకు అందజేశారు. రైతులకు సాగు వ్యయం తగ్గించి, అధిక దిగుబడి సాధించేలా నాణ్యమైన పత్తి విత్తనాలను ప్రభుత్వం అందించిందని మండల వ్యవసాయ అధికారిణి అంజనీ దేవి పేర్కొన్నారు. ఈ విత్తనాలను ఇంతకు ముందు వేసిన పంట సాళ్ల మధ్యలో వేయకూడదని, వీటిని ప్రత్యేకంగా ఒక ఎకరం పొలంలో వేయాలని, మందులు, ఎరువులు కూడా ప్రత్యేకంగా వినియోగించాలని . ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసయ్య గూడెం సర్పంచ్ పసల జ్యోతి, మంగ జగన్ ఏఈఓలు , రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News