Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:34 AM

ఆనందంగా నేర్చుకుంటూ భవిష్యత్తుకు సిద్ధమయ్యే విద్య.. కిండర్‌బాట్స్ ప్రత్యేకత

ఆనందంగా నేర్చుకుంటూ భవిష్యత్తుకు సిద్ధమయ్యే విద్య.. కిండర్‌బాట్స్ ప్రత్యేకత

ఆనందంగా నేర్చుకుంటూ భవిష్యత్తుకు సిద్ధమయ్యే విద్య.. కిండర్‌బాట్స్ ప్రత్యేకత
04-07-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన కిండర్‌బాట్స్ ఏఐ, రోబోటిక్స్ ప్రీ స్కూల్ను టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చిన్నారులకు ఆధునిక విద్య అందించే లక్ష్యంతో ఈ ప్రీ స్కూల్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. స్కూల్ డైరెక్టర్ సందీప్ మాట్లాడుతూ, 2 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు ఏఐ, రోబోటిక్స్, ఎస్‌టీఈఎమ్ విద్య, ఆటల ద్వారా అభ్యాసం, ఆధునిక తరగతి గదులు, సురక్షితమైన వాతావరణంలో బోధన అందిస్తామని తెలిపారు. చిన్నారుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమస్యల పరిష్కార సామర్థ్యాలను పెంపొందించే ప్రత్యేక పాఠ్య ప్రణాళికను అమలు చేస్తున్నామని చెప్పారు. ప్లే గ్రూప్, నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులకు ప్రవేశాలు ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్‌పర్సన్ రేణుక చిరు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆనందంగా నేర్చుకుంటూ భవిష్యత్తుకు సిద్ధమయ్యే విద్య.. కిండర్‌బాట్స్ ప్రత్యేకత

Article Image

సదాశివపేట పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన కిండర్‌బాట్స్ ఏఐ, రోబోటిక్స్ ప్రీ స్కూల్ను టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చిన్నారులకు ఆధునిక విద్య అందించే లక్ష్యంతో ఈ ప్రీ స్కూల్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. స్కూల్ డైరెక్టర్ సందీప్ మాట్లాడుతూ, 2 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు ఏఐ, రోబోటిక్స్, ఎస్‌టీఈఎమ్ విద్య, ఆటల ద్వారా అభ్యాసం, ఆధునిక తరగతి గదులు, సురక్షితమైన వాతావరణంలో బోధన అందిస్తామని తెలిపారు. చిన్నారుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమస్యల పరిష్కార సామర్థ్యాలను పెంపొందించే ప్రత్యేక పాఠ్య ప్రణాళికను అమలు చేస్తున్నామని చెప్పారు. ప్లే గ్రూప్, నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులకు ప్రవేశాలు ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్‌పర్సన్ రేణుక చిరు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News