PRINT TIME: July 04, 2026 06:59 PM
నకిలీ విత్తనాలు, సీజనల్ వ్యాధులపై కఠిన చర్యలు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు.
నకిలీ విత్తనాలు, సీజనల్ వ్యాధులపై కఠిన చర్యలు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు.
July 04, 2026 04:49 PM
9 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రంగారెడ్డి,
వానాకాలం సాగు, ప్రజారోగ్య పరిరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో నకిలీ విత్తనాలు, యూరియా అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతు రిజిస్ట్రీని త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి, డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల నియంత్రణ, ఎరువుల లభ్యత, ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి