Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దొడ్డి కొమరయ్య ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి: డాక్టర్ బంటు కృష్ణ ఎస్ ఐ ఆర్ ప్రక్రియను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 04, 2026 06:59 PM

నకిలీ విత్తనాలు, సీజనల్ వ్యాధులపై కఠిన చర్యలు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు.

నకిలీ విత్తనాలు, సీజనల్ వ్యాధులపై కఠిన చర్యలు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు.

నకిలీ విత్తనాలు, సీజనల్ వ్యాధులపై కఠిన చర్యలు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు.
July 04, 2026 04:49 PM 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రంగారెడ్డి,

వానాకాలం సాగు, ప్రజారోగ్య పరిరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో నకిలీ విత్తనాలు, యూరియా అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతు రిజిస్ట్రీని త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి, డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల నియంత్రణ, ఎరువుల లభ్యత, ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News