Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:34 AM

దివంగత ఈర శంకర్ రెడ్డి జ్ఞాపకార్థం విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ

దివంగత ఈర శంకర్ రెడ్డి జ్ఞాపకార్థం విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ

దివంగత ఈర శంకర్ రెడ్డి జ్ఞాపకార్థం విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ
04-07-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మండలంలోని అనంతసాగర్ గ్రామానికి చెందిన దివంగత ఈర శంకర్ రెడ్డి ప్రథమ వర్ధంతిని శనివారం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, గ్రామ యువత ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, జ్యామెట్రీ బాక్సులు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ,శంకర్ రెడ్డి, జ్ఞాపకార్థం విద్యార్థుల చదువుకు తోడ్పాటుగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని, వారు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొనగా, యువత సేవా కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు అభినందించారు.

Sthanikam

దివంగత ఈర శంకర్ రెడ్డి జ్ఞాపకార్థం విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ

Article Image

నారాయణఖేడ్ మండలంలోని అనంతసాగర్ గ్రామానికి చెందిన దివంగత ఈర శంకర్ రెడ్డి ప్రథమ వర్ధంతిని శనివారం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, గ్రామ యువత ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, జ్యామెట్రీ బాక్సులు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ,శంకర్ రెడ్డి, జ్ఞాపకార్థం విద్యార్థుల చదువుకు తోడ్పాటుగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని, వారు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొనగా, యువత సేవా కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News