Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అక్రమ అరెస్టులు, పోలీసుల నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: తాటికొండ సీతయ్య నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 05, 2026 05:58 PM

దివంగత ఈర శంకర్ రెడ్డి జ్ఞాపకార్థం విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ

దివంగత ఈర శంకర్ రెడ్డి జ్ఞాపకార్థం విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ

దివంగత ఈర శంకర్ రెడ్డి జ్ఞాపకార్థం విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ
July 04, 2026 01:49 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మండలంలోని అనంతసాగర్ గ్రామానికి చెందిన దివంగత ఈర శంకర్ రెడ్డి ప్రథమ వర్ధంతిని శనివారం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, గ్రామ యువత ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, జ్యామెట్రీ బాక్సులు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ,శంకర్ రెడ్డి, జ్ఞాపకార్థం విద్యార్థుల చదువుకు తోడ్పాటుగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని, వారు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొనగా, యువత సేవా కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News