Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:34 AM

గడ్కోల్ లో దొడ్డి కొమురయ్య కు ఘన నివాళులు

గడ్కోల్ లో దొడ్డి కొమురయ్య కు ఘన నివాళులు

గడ్కోల్ లో దొడ్డి కొమురయ్య కు ఘన నివాళులు
04-07-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sirikonda
Reporter shekar

సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ, వర్ధంతి ని ఘనంగా జరుపుకున్నారు.

ఈసందర్బంగా సిపిఐ( ఎం. ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ మాట్లాడుతు:బానిసత్వం భూమి కోసం, భుక్తి కోసం, సాగిన తెలంగాణ సాయుధరైతంగా పోరాటంలో కామ్రేడు దొడ్డి కొమరయ్య ముందు భాగంలో నిలిచి పోరాడిన వీర యోధుడన్నారు. 4వేల మంది అమరులు అయ్యారని, 3వేల గ్రామాలు విముక్తి అయ్యాయని, 10లక్షల ఎకరాలను పంచిన గొప్ప కమ్యూనిస్ట్ ఉద్యమం లో కామ్రేడ్ దొడ్డి కొమరయ్య ముందు భాగంలో నిలిచాడని, కామ్రేడ్ దొడ్డికొమరయ్య అమరత్వం స్ఫూర్తితో సాయుధారైతంగా పోరాటం మరింత ఉదృతం అయిందని అన్నారు.అయన స్ఫూర్తిని చాటడమంటే బలమైన పోరాటాలను చేపట్టి, ఉద్యమాలను నిర్మించడమేనన్నారు.ఈ కార్యక్రమం లో

డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, ఎం సాయరెడ్డి, బి బాబన్న, బి కిశోర్, ఎం అనీష్, మండల నాయకులు ఎస్ కిశోర్, జి బాల్ రెడ్డి, జి ఎర్రన్న, ఒ ఆశన్న తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గడ్కోల్ లో దొడ్డి కొమురయ్య కు ఘన నివాళులు

Article Image

సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ, వర్ధంతి ని ఘనంగా జరుపుకున్నారు.

ఈసందర్బంగా సిపిఐ( ఎం. ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ మాట్లాడుతు:బానిసత్వం భూమి కోసం, భుక్తి కోసం, సాగిన తెలంగాణ సాయుధరైతంగా పోరాటంలో కామ్రేడు దొడ్డి కొమరయ్య ముందు భాగంలో నిలిచి పోరాడిన వీర యోధుడన్నారు. 4వేల మంది అమరులు అయ్యారని, 3వేల గ్రామాలు విముక్తి అయ్యాయని, 10లక్షల ఎకరాలను పంచిన గొప్ప కమ్యూనిస్ట్ ఉద్యమం లో కామ్రేడ్ దొడ్డి కొమరయ్య ముందు భాగంలో నిలిచాడని, కామ్రేడ్ దొడ్డికొమరయ్య అమరత్వం స్ఫూర్తితో సాయుధారైతంగా పోరాటం మరింత ఉదృతం అయిందని అన్నారు.అయన స్ఫూర్తిని చాటడమంటే బలమైన పోరాటాలను చేపట్టి, ఉద్యమాలను నిర్మించడమేనన్నారు.ఈ కార్యక్రమం లో

డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, ఎం సాయరెడ్డి, బి బాబన్న, బి కిశోర్, ఎం అనీష్, మండల నాయకులు ఎస్ కిశోర్, జి బాల్ రెడ్డి, జి ఎర్రన్న, ఒ ఆశన్న తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News