Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గ్లాసులు, పండ్లు పంపిణీ ఎస్ ఐ ఆర్ ప్రక్రియను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 04, 2026 08:43 PM

ఆర్య వైశ్య ఆణి ముత్యం.. రోషయ్య ;ఆర్య వైశ్య సంఘం నాయకులు

ఆర్య వైశ్య ఆణి ముత్యం.. రోషయ్య ;ఆర్య వైశ్య సంఘం నాయకులు

ఆర్య వైశ్య ఆణి ముత్యం.. రోషయ్య ;ఆర్య వైశ్య సంఘం నాయకులు
July 04, 2026 07:03 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలకేంద్రంలో గాంధీ విగ్రహం వద్ద కీ శే. కొణిజెటి రోషయ్య మాజీ ముఖ్యమంత్రి జయంతి వేడుకలుమండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు ఈగానాగన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులుఅర్పించారు. సందర్భంగా తాటికొండ సీతయ్య మాట్లాడుతూ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ఏర్పాటులో ఎనలేని కృషి చేశారని అన్నారు. సమకాలినరాజకీయాల్లో ముఖ్యమంత్రిగా,ఆర్ధిక మంత్రిగా,గవర్నర్ అత్యంత ఎత్తుకు ఎదిగినప్పటికి ఒదిగి ఉండి ప్రజలకుంసేవలoదించారని అన్నారు. వారి యొక్క సేవలు అజరామరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం నాయకులు సంతోష్, కేదారి, వీరయ్య, సత్యనారాయణ,అశోక్, శ్రీనివాస్ ,నాగన్న, వినయ్, సుభాష్, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News