Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:23 AM

ఆర్య వైశ్య ఆణి ముత్యం.. రోషయ్య ;ఆర్య వైశ్య సంఘం నాయకులు

ఆర్య వైశ్య ఆణి ముత్యం.. రోషయ్య ;ఆర్య వైశ్య సంఘం నాయకులు

ఆర్య వైశ్య ఆణి ముత్యం.. రోషయ్య ;ఆర్య వైశ్య సంఘం నాయకులు
04-07-2026 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలకేంద్రంలో గాంధీ విగ్రహం వద్ద కీ శే. కొణిజెటి రోషయ్య మాజీ ముఖ్యమంత్రి జయంతి వేడుకలుమండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు ఈగానాగన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులుఅర్పించారు. సందర్భంగా తాటికొండ సీతయ్య మాట్లాడుతూ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ఏర్పాటులో ఎనలేని కృషి చేశారని అన్నారు. సమకాలినరాజకీయాల్లో ముఖ్యమంత్రిగా,ఆర్ధిక మంత్రిగా,గవర్నర్ అత్యంత ఎత్తుకు ఎదిగినప్పటికి ఒదిగి ఉండి ప్రజలకుంసేవలoదించారని అన్నారు. వారి యొక్క సేవలు అజరామరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం నాయకులు సంతోష్, కేదారి, వీరయ్య, సత్యనారాయణ,అశోక్, శ్రీనివాస్ ,నాగన్న, వినయ్, సుభాష్, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆర్య వైశ్య ఆణి ముత్యం.. రోషయ్య ;ఆర్య వైశ్య సంఘం నాయకులు

Article Image

తుంగతుర్తి మండలకేంద్రంలో గాంధీ విగ్రహం వద్ద కీ శే. కొణిజెటి రోషయ్య మాజీ ముఖ్యమంత్రి జయంతి వేడుకలుమండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు ఈగానాగన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులుఅర్పించారు. సందర్భంగా తాటికొండ సీతయ్య మాట్లాడుతూ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ఏర్పాటులో ఎనలేని కృషి చేశారని అన్నారు. సమకాలినరాజకీయాల్లో ముఖ్యమంత్రిగా,ఆర్ధిక మంత్రిగా,గవర్నర్ అత్యంత ఎత్తుకు ఎదిగినప్పటికి ఒదిగి ఉండి ప్రజలకుంసేవలoదించారని అన్నారు. వారి యొక్క సేవలు అజరామరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం నాయకులు సంతోష్, కేదారి, వీరయ్య, సత్యనారాయణ,అశోక్, శ్రీనివాస్ ,నాగన్న, వినయ్, సుభాష్, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News