Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గ్లాసులు, పండ్లు పంపిణీ ఎస్ ఐ ఆర్ ప్రక్రియను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 04, 2026 09:23 PM

వాహనాల యజమానులకు చివరి అవకాశం.. తర్వాత బహిరంగ వేలమే

వాహనాల యజమానులకు చివరి అవకాశం.. తర్వాత బహిరంగ వేలమే

వాహనాల యజమానులకు చివరి అవకాశం.. తర్వాత బహిరంగ వేలమే
July 04, 2026 07:43 PM 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో స్వాధీనం చేసుకుని, యజమానులను గుర్తించలేకపోయిన 354 వాహనాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు జిల్లా పోలీస్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ తెలిపారు. ఈ వాహనాలపై యాజమాన్య హక్కు ఉన్నవారు లేదా అభ్యంతరాలు ఉన్నవారు 02-07-2026 నుంచి ఆరు నెలల్లోపు సంబంధిత ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిర్ణీత గడువులో ఎలాంటి క్లెయిమ్‌లు రాకపోతే నిబంధనల ప్రకారం వాహనాలను బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తామని తెలిపారు. వాహనాల వివరాలు జిల్లా పోలీస్ కార్యాలయం, సంబంధిత పోలీస్ స్టేషన్‌లలో అందుబాటులో ఉండగా, మరిన్ని వివరాలకు అదనపు ఎస్పీ కార్యాలయం లేదా రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి (సెల్: 8712656743)ను సంప్రదించాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News