Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:22 AM

రైతులకు ఉచితంగా పత్తి విత్తనాల పంపిణీ

రైతులకు ఉచితంగా పత్తి విత్తనాల పంపిణీ

రైతులకు ఉచితంగా పత్తి విత్తనాల పంపిణీ
04-07-2026 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించాలి

* ఆధునిక సాగు పద్ధతులపై వ్యవసాయ అధికారుల అవగాహన

జాతీయ పత్తి ఉత్పాదకత మిషన్‌లో భాగంగా చౌటుప్పల్ రైతు వేదికలో శనివారం రైతులకు ఉచితంగా పత్తి విత్తనాలను పంపిణీ చేశారు.

​ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు మాట్లాడుతూ.. రైతులు పత్తిని దగ్గర పంట (90 \times 30 సెం.మీ) లేదా ఐసీఎం (90 \times 60 సెం.మీ) పద్ధతిలో విత్తుకోవాలని సూచించారు. మొక్కలు ఎక్కువ ఎత్తు పెరగకుండా ఉండటానికి 'మెపి క్వాట్ క్లోరైడ్' పిచికారీ చేయాలన్నారు.

​కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇంద్రసేనరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దామోదర్ రెడ్డి, కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్యలు మాట్లాడుతూ.. రైతులు అధికారుల సాంకేతిక సలహాలు పాటిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించాలన్నారు. ప్రస్తుత వర్షభావ పరిస్థితుల దృష్ట్యా జూలై 15 లోపు సబ్సిడీపై ఆరుతడి పంటల విత్తనాలను కూడా అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.

Sthanikam

రైతులకు ఉచితంగా పత్తి విత్తనాల పంపిణీ

Article Image

* తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించాలి

* ఆధునిక సాగు పద్ధతులపై వ్యవసాయ అధికారుల అవగాహన

జాతీయ పత్తి ఉత్పాదకత మిషన్‌లో భాగంగా చౌటుప్పల్ రైతు వేదికలో శనివారం రైతులకు ఉచితంగా పత్తి విత్తనాలను పంపిణీ చేశారు.

​ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు మాట్లాడుతూ.. రైతులు పత్తిని దగ్గర పంట (90 \times 30 సెం.మీ) లేదా ఐసీఎం (90 \times 60 సెం.మీ) పద్ధతిలో విత్తుకోవాలని సూచించారు. మొక్కలు ఎక్కువ ఎత్తు పెరగకుండా ఉండటానికి 'మెపి క్వాట్ క్లోరైడ్' పిచికారీ చేయాలన్నారు.

​కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇంద్రసేనరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దామోదర్ రెడ్డి, కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్యలు మాట్లాడుతూ.. రైతులు అధికారుల సాంకేతిక సలహాలు పాటిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించాలన్నారు. ప్రస్తుత వర్షభావ పరిస్థితుల దృష్ట్యా జూలై 15 లోపు సబ్సిడీపై ఆరుతడి పంటల విత్తనాలను కూడా అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News