Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 12:25 AM

నేరాలకు స్వస్తి పలకండి.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి: కర్నూలు పోలీసులు

నేరాలకు స్వస్తి పలకండి.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి: కర్నూలు పోలీసులు

నేరాలకు స్వస్తి పలకండి.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి: కర్నూలు పోలీసులు
05-07-2026 116 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కర్నూలు, :

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, చెడు నడత కలిగిన వారికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు.


ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ సత్ప్రవర్తనతో జీవిస్తూ నేర ప్రవృత్తికి పూర్తిగా స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.


ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజల సహకారంతో నేరాలను అరికట్టేందుకు పోలీసులు కట్టుబడి ఉన్నారని తెలిపారు.

Sthanikam

నేరాలకు స్వస్తి పలకండి.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి: కర్నూలు పోలీసులు

Article Image

కర్నూలు, :

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, చెడు నడత కలిగిన వారికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు.


ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ సత్ప్రవర్తనతో జీవిస్తూ నేర ప్రవృత్తికి పూర్తిగా స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.


ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజల సహకారంతో నేరాలను అరికట్టేందుకు పోలీసులు కట్టుబడి ఉన్నారని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News