Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రిపోర్టర్ షేక్ జలీల్ తల్లి మృతికి ఎస్సై దుర్గారెడ్డి సంతాపం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 24, 2026 02:44 PM

రిపోర్టర్ షేక్ జలీల్ తల్లి మృతికి ఎస్సై దుర్గారెడ్డి సంతాపం

రిపోర్టర్ షేక్ జలీల్ తల్లి మృతికి ఎస్సై దుర్గారెడ్డి సంతాపం

రిపోర్టర్ షేక్ జలీల్ తల్లి మృతికి ఎస్సై దుర్గారెడ్డి సంతాపం
24-08-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల కేంద్రానికి చెందిన రిపోర్టర్ షేక్ జలీల్ తల్లి హఠాన్మరణం చెందడంతో కంగ్టి ఎస్సై సిద్ధ దుర్గారెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఎస్సై పరామర్శతో కుటుంబ సభ్యులకు కొంత ధైర్యం కలిగింది. ఈ సందర్భంగా ఎస్సై దుర్గారెడ్డికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రాజ్‌కుమార్, హోంగార్డులు మచ్చేందర్, మజారుద్దీన్ మున్నా, కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు పాల్గొన్నారు.

Sthanikam

రిపోర్టర్ షేక్ జలీల్ తల్లి మృతికి ఎస్సై దుర్గారెడ్డి సంతాపం

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల కేంద్రానికి చెందిన రిపోర్టర్ షేక్ జలీల్ తల్లి హఠాన్మరణం చెందడంతో కంగ్టి ఎస్సై సిద్ధ దుర్గారెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఎస్సై పరామర్శతో కుటుంబ సభ్యులకు కొంత ధైర్యం కలిగింది. ఈ సందర్భంగా ఎస్సై దుర్గారెడ్డికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రాజ్‌కుమార్, హోంగార్డులు మచ్చేందర్, మజారుద్దీన్ మున్నా, కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News