Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రెహమాన్ మృతి చాలా బాధాకరం : ఎమ్మెల్యే సామెల్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 23, 2026 09:49 PM

సూర్య క్షేత్రంలో శ్రావణ ఏకాదశి పూజలు

సూర్య క్షేత్రంలో శ్రావణ ఏకాదశి పూజలు

సూర్య క్షేత్రంలో శ్రావణ ఏకాదశి పూజలు
23-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తెలంగాణ రాష్ట్రంలో ఏకైకసూర్యదేవాలయంగా భక్తులకు దర్శనం ఇస్తున్న తుంగతుర్తి నియోజకవర్గంతిమ్మాపురం గ్రామంలో జ్యోతి స్వరూప శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రావణం ఏకాదశి ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో సూర్యనారాయణ స్వామి దర్శనం చేసుకున్నారు.

సూర్యాపేట జిల్లా నుండి కాక ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచి భక్తులు తరలివచ్చారు 12 గంటలకు అభిషేకం అలంకరణ అర్చన హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకు లు కాకులారపు జనార్ధన్ రజిత రెడ్డి, గణపురం నరేష్ ,ఇంద్రారెడ్డి అర్చకులు, భీమ్ పాండే అంకిత్ పాండే, మహిళా భక్తులు, పులిచెర్ల ధనలక్ష్మి నరహరి యాదవ్, మాద రాములమ్మ, లింగంపల్లి నాగమ్మ, పులిచెర్ల వినోద, కనుకు రేణుక, కనుకునరసయ్య ,ముదిరాజ్ పాల్గొన్నారు

Sthanikam

సూర్య క్షేత్రంలో శ్రావణ ఏకాదశి పూజలు

Article Image

తెలంగాణ రాష్ట్రంలో ఏకైకసూర్యదేవాలయంగా భక్తులకు దర్శనం ఇస్తున్న తుంగతుర్తి నియోజకవర్గంతిమ్మాపురం గ్రామంలో జ్యోతి స్వరూప శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రావణం ఏకాదశి ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో సూర్యనారాయణ స్వామి దర్శనం చేసుకున్నారు.

సూర్యాపేట జిల్లా నుండి కాక ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచి భక్తులు తరలివచ్చారు 12 గంటలకు అభిషేకం అలంకరణ అర్చన హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకు లు కాకులారపు జనార్ధన్ రజిత రెడ్డి, గణపురం నరేష్ ,ఇంద్రారెడ్డి అర్చకులు, భీమ్ పాండే అంకిత్ పాండే, మహిళా భక్తులు, పులిచెర్ల ధనలక్ష్మి నరహరి యాదవ్, మాద రాములమ్మ, లింగంపల్లి నాగమ్మ, పులిచెర్ల వినోద, కనుకు రేణుక, కనుకునరసయ్య ,ముదిరాజ్ పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News