Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రెహమాన్ మృతి చాలా బాధాకరం : ఎమ్మెల్యే సామెల్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 23, 2026 08:47 PM

మహమ్మద్ ఇబ్రహీం మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటు. చేరుపల్లి సీతారాములు

మహమ్మద్ ఇబ్రహీం మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటు. చేరుపల్లి సీతారాములు

మహమ్మద్ ఇబ్రహీం మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటు. చేరుపల్లి సీతారాములు
23-08-2026 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట ఆంధ్రజ్యోతి దినపత్రిక సీనియర్ పాత్రికేయులు మహమ్మద్ ఇబ్రహీంతో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని సీపీఐ(ఎం) పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చేరుపల్లి సీతారాములు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇబ్రహీం అనారోగ్యంతో మృతి చెందిన విషయం ఆలస్యంగా తెలియడంతో దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు.

తాను రామన్నపేట డివిజన్ సీపీఐ(ఎం) పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్నప్పటి నుంచి ఇబ్రహీం తనకు సుపరిచితుడని, అనేక ప్రజా సమస్యలను వార్తలుగా ప్రచురించారని తెలిపారు. వృత్తిపట్ల నిబద్ధతతో పనిచేసిన ఇబ్రహీం, వార్తా అంశాలను అనేక కోణాల్లో పరిశీలించి, సంబంధిత వ్యక్తులను సంప్రదించి నిజనిర్ధారణ చేసిన తర్వాతే వార్తలు రాసేవారని పేర్కొన్నారు.

ఇబ్రహీం మృతి జిల్లా పాత్రికేయ రంగానికి తీరని లోటని సీతారాములు ఆవేదన వ్యక్తం చేశారు. మంచి జర్నలిస్టు మిత్రుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Sthanikam

మహమ్మద్ ఇబ్రహీం మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటు. చేరుపల్లి సీతారాములు

Article Image

రామన్నపేట ఆంధ్రజ్యోతి దినపత్రిక సీనియర్ పాత్రికేయులు మహమ్మద్ ఇబ్రహీంతో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని సీపీఐ(ఎం) పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చేరుపల్లి సీతారాములు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇబ్రహీం అనారోగ్యంతో మృతి చెందిన విషయం ఆలస్యంగా తెలియడంతో దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు.

తాను రామన్నపేట డివిజన్ సీపీఐ(ఎం) పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్నప్పటి నుంచి ఇబ్రహీం తనకు సుపరిచితుడని, అనేక ప్రజా సమస్యలను వార్తలుగా ప్రచురించారని తెలిపారు. వృత్తిపట్ల నిబద్ధతతో పనిచేసిన ఇబ్రహీం, వార్తా అంశాలను అనేక కోణాల్లో పరిశీలించి, సంబంధిత వ్యక్తులను సంప్రదించి నిజనిర్ధారణ చేసిన తర్వాతే వార్తలు రాసేవారని పేర్కొన్నారు.

ఇబ్రహీం మృతి జిల్లా పాత్రికేయ రంగానికి తీరని లోటని సీతారాములు ఆవేదన వ్యక్తం చేశారు. మంచి జర్నలిస్టు మిత్రుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News