జాజిరెడ్డిగూడెం;వ్యవసాయం చేస్తున్న రైతు విద్యుత్ షాక్ తో మరణించడం చాలా బాధాకరమని వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యూల్ అన్నారు.
మండల పరిధిలోని తిమ్మాపురంలో విద్యుత్ షాక్ తో మృతి చెందిన, షేక్ రెహమాన్ కుటుంబాన్ని ఆదివారం పరమార్శించి మాట్లాడారు.
రెహమాన్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇందుర్తి వెంకటరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గుడిపల్లి మధుకర్ రెడ్డి, జిల్లా సెక్రెటరీ వేల్పుల రమేష్ ముదిరాజు , మాజీ సర్పంచ్ పాలల్లి సురేష్, మార్కెట్ డైరెక్టర్ జలంధర్ జ్యోతులమల్లయ్య, కరుణాకర్ రెడ్డి జితేందర్ రెడ్డి నల్ల గుండ్ల నాగేందర్ శంకర్ ఉపేందర్ వెంకటాద్రి మహేష్ ,రాము, నరసింహారావు రాములు శంకర్ షాబుద్దీన్ లతీఫ్ సయ్యద్ ఇక్బాల్ పాల్గొన్నారు














































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి