ఇంద్రపాలనగరం: శ్రీ మాలవాడ ముత్యాలమ్మ తల్లిని దర్శించుకుని బోనాల కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల ఫోరం జేఏసీ రాష్ట్ర కార్యదర్శి, సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఆలయ పునర్నిర్మాణానికి రూ.10,116 విరాళం అందజేశారు. ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యులు, యువ నాయకులు, మాజీ ఉపసర్పంచ్లు, పాలసంఘం డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి