Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:41 AM

ఎంజీ యూత్‌కు ఎమ్మెల్యే వేముల అభినందనలు

ఎంజీ యూత్‌కు ఎమ్మెల్యే వేముల అభినందనలు

ఎంజీ యూత్‌కు ఎమ్మెల్యే వేముల అభినందనలు
24-08-2026 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల, ఆగస్టు 23: చిట్యాలపుర పట్టణంలోని 9వ వార్డులో ఇటీవల నూతనంగా ఎన్నికైన ఎంజీ యూత్ కమిటీ సభ్యులు నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశంను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం నూతన కమిటీ సభ్యులను శాలువాతో సత్కరించి అభినందించారు.

అనంతరం ఎమ్మెల్యే వేముల వీరేశంను యూత్ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు. యూత్ కమిటీ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో కౌన్సిలర్ ఏర్పుల పరమేశం, కోఆప్షన్ సభ్యులు, గౌరవ అధ్యక్షుడు బెల్లి సత్తయ్య, అధ్యక్షుడు కంభంపాటి మల్లేష్, ప్రధాన కార్యదర్శి కొంపెల్లి రవి, కోశాధికారి జడల మహేష్, ఎల్ల మల్లేశం, బిక్షం చంద్రశేఖర్, జంగయ్య, మల్లేష్, తిరుపతి రెడ్డి, బాలకృష్ణ, జి.రవి, బి.నరేష్, మహేందర్ రెడ్డి, బిక్షం, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎంజీ యూత్‌కు ఎమ్మెల్యే వేముల అభినందనలు

Article Image

చిట్యాల, ఆగస్టు 23: చిట్యాలపుర పట్టణంలోని 9వ వార్డులో ఇటీవల నూతనంగా ఎన్నికైన ఎంజీ యూత్ కమిటీ సభ్యులు నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశంను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం నూతన కమిటీ సభ్యులను శాలువాతో సత్కరించి అభినందించారు.

అనంతరం ఎమ్మెల్యే వేముల వీరేశంను యూత్ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు. యూత్ కమిటీ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో కౌన్సిలర్ ఏర్పుల పరమేశం, కోఆప్షన్ సభ్యులు, గౌరవ అధ్యక్షుడు బెల్లి సత్తయ్య, అధ్యక్షుడు కంభంపాటి మల్లేష్, ప్రధాన కార్యదర్శి కొంపెల్లి రవి, కోశాధికారి జడల మహేష్, ఎల్ల మల్లేశం, బిక్షం చంద్రశేఖర్, జంగయ్య, మల్లేష్, తిరుపతి రెడ్డి, బాలకృష్ణ, జి.రవి, బి.నరేష్, మహేందర్ రెడ్డి, బిక్షం, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News