Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ లో వంతెన పనులను వేగవంతం చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 24, 2026 07:34 PM

రోడ్డు ఆక్రమణపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు ప్రజవాణిలో బాధితుల వినతిపత్రం

రోడ్డు ఆక్రమణపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు ప్రజవాణిలో బాధితుల వినతిపత్రం

రోడ్డు ఆక్రమణపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు ప్రజవాణిలో బాధితుల వినతిపత్రం
24-08-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని చైతన్య నగర్, మణికంఠ వెంచర్ల మధ్య ఉన్న సాధారణ సీసీ రోడ్డును కొందరు భూ ఆక్రమణదారులు నకిలీ పత్రాలతో కబ్జా చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన 'ప్రజవాణి' కార్యక్రమంలో జిల్లా అధికారులకు కాలనీవాసులు, ప్లాట్ల యజమానులు వినతిపత్రం అందజేశారు.​రోడ్డును ఆక్రమించడమే కాకుండా, రాకపోకలు సాగించే దారికి అడ్డంగా సిమెంట్ పలకలతో ప్రహరీ గోడ నిర్మించి మార్గాన్ని పూర్తిగా మూసివేశారని స్థానికులు ఆరోపించారు. దీనివల్ల కాలనీవాసులు, ప్లాట్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజావసరాల కోసం ఉన్న రోడ్డును ఆక్రమించిన కబ్జాదారులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుని, ప్రహరీ గోడను తొలగించి దారి పునరుద్ధరించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

రోడ్డు ఆక్రమణపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు ప్రజవాణిలో బాధితుల వినతిపత్రం

Article Image

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని చైతన్య నగర్, మణికంఠ వెంచర్ల మధ్య ఉన్న సాధారణ సీసీ రోడ్డును కొందరు భూ ఆక్రమణదారులు నకిలీ పత్రాలతో కబ్జా చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన 'ప్రజవాణి' కార్యక్రమంలో జిల్లా అధికారులకు కాలనీవాసులు, ప్లాట్ల యజమానులు వినతిపత్రం అందజేశారు.​రోడ్డును ఆక్రమించడమే కాకుండా, రాకపోకలు సాగించే దారికి అడ్డంగా సిమెంట్ పలకలతో ప్రహరీ గోడ నిర్మించి మార్గాన్ని పూర్తిగా మూసివేశారని స్థానికులు ఆరోపించారు. దీనివల్ల కాలనీవాసులు, ప్లాట్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజావసరాల కోసం ఉన్న రోడ్డును ఆక్రమించిన కబ్జాదారులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుని, ప్రహరీ గోడను తొలగించి దారి పునరుద్ధరించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News