Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అక్రమ అరెస్టులు, పోలీసుల నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: తాటికొండ సీతయ్య నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 05, 2026 06:02 PM

ఎల్లంకి ప్రజలకు తాగునీటి ఊరట. బోరు మోటర్ ప్రారంభించిన సర్పంచ్ ఈడేం రాధా శ్రీనివాస్

ఎల్లంకి ప్రజలకు తాగునీటి ఊరట. బోరు మోటర్ ప్రారంభించిన సర్పంచ్ ఈడేం రాధా శ్రీనివాస్

ఎల్లంకి ప్రజలకు తాగునీటి ఊరట. బోరు మోటర్ ప్రారంభించిన సర్పంచ్ ఈడేం రాధా శ్రీనివాస్
July 05, 2026 03:44 PM 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, జూలై 5: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఎల్లంకి గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి మరో అడుగు పడింది. గ్రామంలోని 4వ వార్డులో మాధవరెడ్డి విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన మంచినీటి బోరు మోటర్‌ను సర్పంచ్ ఈడేం రాధా శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే గ్రామ పంచాయతీ లక్ష్యమన్నారు. ప్రతి వార్డులో తాగునీటి సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు కొనసాగుతాయని తెలిపారు.

కార్యక్రమంలో 4వ వార్డు సభ్యుడు సండ్ల లింగయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు, మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News