Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:07 AM

ఎల్లంకి ప్రజలకు తాగునీటి ఊరట. బోరు మోటర్ ప్రారంభించిన సర్పంచ్ ఈడేం రాధా శ్రీనివాస్

ఎల్లంకి ప్రజలకు తాగునీటి ఊరట. బోరు మోటర్ ప్రారంభించిన సర్పంచ్ ఈడేం రాధా శ్రీనివాస్

ఎల్లంకి ప్రజలకు తాగునీటి ఊరట. బోరు మోటర్ ప్రారంభించిన సర్పంచ్ ఈడేం రాధా శ్రీనివాస్
05-07-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, జూలై 5: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఎల్లంకి గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి మరో అడుగు పడింది. గ్రామంలోని 4వ వార్డులో మాధవరెడ్డి విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన మంచినీటి బోరు మోటర్‌ను సర్పంచ్ ఈడేం రాధా శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే గ్రామ పంచాయతీ లక్ష్యమన్నారు. ప్రతి వార్డులో తాగునీటి సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు కొనసాగుతాయని తెలిపారు.

కార్యక్రమంలో 4వ వార్డు సభ్యుడు సండ్ల లింగయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు, మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.

Sthanikam

ఎల్లంకి ప్రజలకు తాగునీటి ఊరట. బోరు మోటర్ ప్రారంభించిన సర్పంచ్ ఈడేం రాధా శ్రీనివాస్

Article Image

రామన్నపేట, జూలై 5: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఎల్లంకి గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి మరో అడుగు పడింది. గ్రామంలోని 4వ వార్డులో మాధవరెడ్డి విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన మంచినీటి బోరు మోటర్‌ను సర్పంచ్ ఈడేం రాధా శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే గ్రామ పంచాయతీ లక్ష్యమన్నారు. ప్రతి వార్డులో తాగునీటి సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు కొనసాగుతాయని తెలిపారు.

కార్యక్రమంలో 4వ వార్డు సభ్యుడు సండ్ల లింగయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు, మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News