Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్‌కు నీటి వసతులే ప్రథమ ప్రాధాన్యం: ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 11, 2026 10:23 PM

సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి.

సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి.

సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి.
11-08-2026 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

1930కు ఫిర్యాదు చేయండి..

రామన్నపేట సీఐ మోలుగూరి రవి.

ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ గోపాతి సతీష్‌.

సైబర్‌ నేరగాళ్ల వలలో పడి మోసపోవద్దని రామన్నపేట సీఐ మోలుగూరి రవి ప్రజలకు సూచించారు. సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించేందుకు మంగళవారం రామన్నపేటలో పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ మోలుగూరి రవి ఆధ్వర్యంలో ఎస్‌ఐ గోపాతి సతీష్‌ ప్రజలకు సైబర్‌ మోసాలపై వివరించారు.

ఆన్‌లైన్‌ మోసాలు, అనుమానాస్పద ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌లు, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్‌, ఓటీపీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని తెలిపారు. సైబర్‌ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.

ప్రజల్లో సైబర్‌ నేరాలపై అవగాహన పెంచడంతో పాటు, నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసుల సూచనలు పాటించాలని సీఐ మోలుగూరి రవి, ఎస్‌ఐ గోపాతి సతీష్‌ కోరారు.

Sthanikam

సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి.

Article Image

1930కు ఫిర్యాదు చేయండి..

రామన్నపేట సీఐ మోలుగూరి రవి.

ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ గోపాతి సతీష్‌.

సైబర్‌ నేరగాళ్ల వలలో పడి మోసపోవద్దని రామన్నపేట సీఐ మోలుగూరి రవి ప్రజలకు సూచించారు. సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించేందుకు మంగళవారం రామన్నపేటలో పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ మోలుగూరి రవి ఆధ్వర్యంలో ఎస్‌ఐ గోపాతి సతీష్‌ ప్రజలకు సైబర్‌ మోసాలపై వివరించారు.

ఆన్‌లైన్‌ మోసాలు, అనుమానాస్పద ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌లు, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్‌, ఓటీపీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని తెలిపారు. సైబర్‌ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.

ప్రజల్లో సైబర్‌ నేరాలపై అవగాహన పెంచడంతో పాటు, నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసుల సూచనలు పాటించాలని సీఐ మోలుగూరి రవి, ఎస్‌ఐ గోపాతి సతీష్‌ కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News