Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు విస్తరణ కోసం దీక్ష.. పోలీసుల భగ్నం పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 11, 2026 12:20 PM

రోడ్డు విస్తరణ కోసం దీక్ష.. పోలీసుల భగ్నం

రోడ్డు విస్తరణ కోసం దీక్ష.. పోలీసుల భగ్నం

రోడ్డు విస్తరణ కోసం దీక్ష.. పోలీసుల భగ్నం
11-08-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కట్‌పల్లిలో బీజేపీ ఆమరణ నిరాహార దీక్షకు బ్రేక్‌.. ఉద్రిక్తత.


నార్కట్‌పల్లి: రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ నార్కట్‌పల్లి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు మంగళవారం భగ్నం చేశారు. రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు.

దీక్ష కొనసాగుతున్న సమయంలో పోలీసులు దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. దీక్షలో కూర్చున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలను అక్కడి నుంచి తరలించారు. దీంతో కొద్దిసేపు దీక్షా ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పోరాటం ఆగదు.


ప్రజల సమస్య పరిష్కారం కోసం శాంతియుతంగా చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేయడం సరికాదని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నా అధికారులు స్పందించకపోవడం బాధాకరమని వారు పేర్కొన్నారు.


Sthanikam

రోడ్డు విస్తరణ కోసం దీక్ష.. పోలీసుల భగ్నం

Article Image

నార్కట్‌పల్లిలో బీజేపీ ఆమరణ నిరాహార దీక్షకు బ్రేక్‌.. ఉద్రిక్తత.


నార్కట్‌పల్లి: రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ నార్కట్‌పల్లి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు మంగళవారం భగ్నం చేశారు. రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు.

దీక్ష కొనసాగుతున్న సమయంలో పోలీసులు దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. దీక్షలో కూర్చున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలను అక్కడి నుంచి తరలించారు. దీంతో కొద్దిసేపు దీక్షా ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పోరాటం ఆగదు.


ప్రజల సమస్య పరిష్కారం కోసం శాంతియుతంగా చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేయడం సరికాదని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నా అధికారులు స్పందించకపోవడం బాధాకరమని వారు పేర్కొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News