తిరుమలగిరి;దేశవ్యాప్తంగా సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపుమేరకు తిరుమలగిరి పూలే అంబేడ్కర్ చౌరస్తానందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జైలు బరో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జి ఎం పి ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య మాట్లాడుతూ... మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ స్వదేశీ విదేశీ కార్పొరేట్లకు అనుకూలమైన చట్టాలను తీసుకొస్తూ ప్రజల సంక్షేమాన్ని మర్చిపోయినటువంటి కేంద్ర ప్రభుత్వం వెంటనే నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని ఉపాధి హామీ పథకాన్ని పునరుద్దించాలని విద్యుత్ సవరణ బిల్లు 2025, స్వామినాథన్ కమిషన్ ప్రకారం రైతులకు మద్దతు ధర కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం విదేశీ దేశాలతో చేసుకున్నటువంటి స్వేచ్ఛ వాణిజ ఒప్పందాన్ని అమలు చేయవద్దని ఒకవేళ అమలు అయితే విదేశీ వస్తువులను సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడం వల్ల దేశంలో ఉన్నటువంటి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లు రాక రైతులు రోడ్డునప్పుడే పరిచి చూస్తుంది రైతు ఆత్మహత్యలు పెరుగుతాయి కావున ఇప్పటికైనా కింద ప్రభుత్వం పై సమస్యలపై స్పందించి ప్రజలకు అనుకూలమైనటువంటి చట్టాలను తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల మండల కార్యదర్శి కడారి లింగన్న ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు బూర్గుల ప్రభాకర్ సీఐటీయూ మండల కార్యదర్శి పానుగంటి శ్రీనివాస్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మట్టిపల్లి లక్ష్మి చిత్తలూరు సోమన్న పడమటిరెడ్డి నాగన్న పులిమామిడి బిక్షం తదితరులు పాల్గొన్నారు
లేబర్ కోడులను రద్దు చేయాలనీ ప్రజా సంఘాల ఆందోళన
లేబర్ కోడులను రద్దు చేయాలనీ ప్రజా సంఘాల ఆందోళన
Bandi Kiran Kumar
తిరుమలగిరి;దేశవ్యాప్తంగా సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపుమేరకు తిరుమలగిరి పూలే అంబేడ్కర్ చౌరస్తానందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జైలు బరో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జి ఎం పి ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య మాట్లాడుతూ... మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ స్వదేశీ విదేశీ కార్పొరేట్లకు అనుకూలమైన చట్టాలను తీసుకొస్తూ ప్రజల సంక్షేమాన్ని మర్చిపోయినటువంటి కేంద్ర ప్రభుత్వం వెంటనే నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని ఉపాధి హామీ పథకాన్ని పునరుద్దించాలని విద్యుత్ సవరణ బిల్లు 2025, స్వామినాథన్ కమిషన్ ప్రకారం రైతులకు మద్దతు ధర కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం విదేశీ దేశాలతో చేసుకున్నటువంటి స్వేచ్ఛ వాణిజ ఒప్పందాన్ని అమలు చేయవద్దని ఒకవేళ అమలు అయితే విదేశీ వస్తువులను సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడం వల్ల దేశంలో ఉన్నటువంటి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లు రాక రైతులు రోడ్డునప్పుడే పరిచి చూస్తుంది రైతు ఆత్మహత్యలు పెరుగుతాయి కావున ఇప్పటికైనా కింద ప్రభుత్వం పై సమస్యలపై స్పందించి ప్రజలకు అనుకూలమైనటువంటి చట్టాలను తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల మండల కార్యదర్శి కడారి లింగన్న ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు బూర్గుల ప్రభాకర్ సీఐటీయూ మండల కార్యదర్శి పానుగంటి శ్రీనివాస్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మట్టిపల్లి లక్ష్మి చిత్తలూరు సోమన్న పడమటిరెడ్డి నాగన్న పులిమామిడి బిక్షం తదితరులు పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి