టిఆర్ఎస్ నాయకుడు పైళ్ల శేఖర్రెడ్డి జన్మదినం సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శేఖర్రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవుల్లో కొనసాగాలని ఆకాంక్షిస్తూ స్వామివారిని ప్రార్థించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు, ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాష్ గౌడ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జక్కా రాఘవేందర్రెడ్డి, మాజీ ఎంపీపీలు అతికం లక్ష్మీనారాయణ గౌడ్, కేశపట్నం రమేష్, మాజీ సింగిల్ విండో చైర్మన్ బల్గురి మధుసూదన్రెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కార్యక్రమంలో గుండు ముత్తయ్య గౌడ్, అబ్బగాని వెంకట్ గౌడ్, ర్యాకల శ్రీనివాస్, కస్తూరి పాండు, కటికే జంగయ్య యాదవ్, పడాల వెంకటేశ్వర్లు, కొండూరి ధనమ్మ, సత్యనారాయణ గౌడ్, నాగేల్లి గిరిజ, రమేష్ గౌడ్, అంకర్ల మురళీకృష్ణ, కడమంచి ప్రభాకర్, మట్ట ధనుంజయ గౌడ్, ఈర్ల కృష్ణ, చుక్కల శంకర్ యాదవ్, పబ్బాల ఉప్పలయ్య, ముల్లే నాగేంద్రబాబు, జక్కుల చంద్రయ్య, జమ్ముల రమేష్, మట్ట బాలకృష్ణ, శెట్టి అశోక్, ఓరుగంటి రమేష్, పోల ప్రవీణ్ గౌడ్, పిన్నింటి మధు రెడ్డి, గాదే శ్రీకాంత్, గొడ్డెటి యాదగిరి, శెట్టి శ్రీకాంత్, గొడ్డేటి తిరుపతి, నీల భరత్ గౌడ్, కోల సందీప్, కోట చంద్రశేఖర్, బండారి స్వామి, ములుగు నాగరాజు, సుర్వి సంపత్, కంకల మహేష్, బాత్కా అశోక్, గోపి నాయక్, రసాల లింగస్వామి, జనగాం మహేష్, యాకుబ్, కోట వెంకయ్య, రాజశేఖర్, ఎరుపుల అరవింద్, వడి కరుణాకర్, నల్ల మాస అశోక్ తదితరులు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి