Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జానయ్య యాదవ్‌ కుటుంబానికి అండగా ఉంటాం పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 10, 2026 01:07 PM

సికింద్రాబాద్ జోన్ పీస్ కమిటీకి మహాకాళి ఆలయంలో ఘన సత్కారం. శాంతి, సంక్షేమ సేవలను అభినందించిన డాక్టర్ కోట నీలిమ.

సికింద్రాబాద్ జోన్ పీస్ కమిటీకి మహాకాళి ఆలయంలో ఘన సత్కారం. శాంతి, సంక్షేమ సేవలను అభినందించిన డాక్టర్ కోట నీలిమ.

సికింద్రాబాద్ జోన్ పీస్ కమిటీకి మహాకాళి ఆలయంలో ఘన సత్కారం. శాంతి, సంక్షేమ సేవలను అభినందించిన డాక్టర్ కోట నీలిమ.
10-08-2026 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సికింద్రాబాద్, ఆగస్టు 10:

సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో సికింద్రాబాద్ జోన్ సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీకి ఘన సన్మానం నిర్వహించారు. కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న శాంతి, సంక్షేమ కార్యక్రమాలను అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

కమిటీ ప్రెసిడెంట్ ఎస్. నారాయణ రెడ్డితో పాటు కమిటీ సభ్యులను ఏఐసీసీ సభ్యురాలు, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు రాకేష్ అగర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు పీస్ కమిటీ అందిస్తున్న సేవలను అభినందిస్తూ, సమాజంలో శాంతి, సామరస్యాన్ని పెంపొందించడంలో కమిటీ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

Sthanikam

సికింద్రాబాద్ జోన్ పీస్ కమిటీకి మహాకాళి ఆలయంలో ఘన సత్కారం. శాంతి, సంక్షేమ సేవలను అభినందించిన డాక్టర్ కోట నీలిమ.

Article Image

సికింద్రాబాద్, ఆగస్టు 10:

సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో సికింద్రాబాద్ జోన్ సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీకి ఘన సన్మానం నిర్వహించారు. కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న శాంతి, సంక్షేమ కార్యక్రమాలను అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

కమిటీ ప్రెసిడెంట్ ఎస్. నారాయణ రెడ్డితో పాటు కమిటీ సభ్యులను ఏఐసీసీ సభ్యురాలు, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు రాకేష్ అగర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు పీస్ కమిటీ అందిస్తున్న సేవలను అభినందిస్తూ, సమాజంలో శాంతి, సామరస్యాన్ని పెంపొందించడంలో కమిటీ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News