Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 09, 2026 08:13 PM

కొయ్యలగూడెంలో ఉచిత వైద్య శిబిరం

కొయ్యలగూడెంలో ఉచిత వైద్య శిబిరం

కొయ్యలగూడెంలో ఉచిత వైద్య శిబిరం
09-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పద్మజ్యోతి యువజన సంఘం సేవా కార్యక్రమం

సమాజ సేవలో భాగంగా కొయ్యలగూడెం పద్మజ్యోతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వనస్థలిపురంలోని ప్రగ్మా హాస్పిటల్స్ వైద్య బృందం ఈ శిబిరంలో స్థానిక ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించింది. శిబిరంలో పాల్గొన్న వారికి ఉచితంగా బిపి, షుగర్, రక్త పరీక్షలతో పాటు ఈ.సి .జి , 2డి ఈచో టెస్టులు చేసి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.​ఈ సందర్భంగా పద్మజ్యోతి యువజన సంఘం అధ్యక్షుడు బడుగు కైలాసం మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పేదలకు వైద్య సహాయం అందించిన పద్మజ్యోతి యువజన సంఘం సభ్యులను గ్రామ పెద్దలు, ప్రజలు అభినందించారు. కార్యక్రమంలో సంఘం కార్యవర్గ సభ్యులు వెంకటేశం, రాజు, సురేందర్, రాఘవేంద్ర, ఆనంద్, శ్రీను, శేఖర్, గిరీష్, పాండు, సతీష్, సంతోష్, శ్రీనాథ్, గ్రామ పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

కొయ్యలగూడెంలో ఉచిత వైద్య శిబిరం

Article Image

పద్మజ్యోతి యువజన సంఘం సేవా కార్యక్రమం

సమాజ సేవలో భాగంగా కొయ్యలగూడెం పద్మజ్యోతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వనస్థలిపురంలోని ప్రగ్మా హాస్పిటల్స్ వైద్య బృందం ఈ శిబిరంలో స్థానిక ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించింది. శిబిరంలో పాల్గొన్న వారికి ఉచితంగా బిపి, షుగర్, రక్త పరీక్షలతో పాటు ఈ.సి .జి , 2డి ఈచో టెస్టులు చేసి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.​ఈ సందర్భంగా పద్మజ్యోతి యువజన సంఘం అధ్యక్షుడు బడుగు కైలాసం మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పేదలకు వైద్య సహాయం అందించిన పద్మజ్యోతి యువజన సంఘం సభ్యులను గ్రామ పెద్దలు, ప్రజలు అభినందించారు. కార్యక్రమంలో సంఘం కార్యవర్గ సభ్యులు వెంకటేశం, రాజు, సురేందర్, రాఘవేంద్ర, ఆనంద్, శ్రీను, శేఖర్, గిరీష్, పాండు, సతీష్, సంతోష్, శ్రీనాథ్, గ్రామ పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News