Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి కంటే పట్టుదల ముఖ్యం.. వెస్టీజ్ మార్కెటింగ్‌లో అభివృద్ధికి అవకాశం పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 08, 2026 09:13 PM

పెట్టుబడి కంటే పట్టుదల ముఖ్యం.. వెస్టీజ్ మార్కెటింగ్‌లో అభివృద్ధికి అవకాశం

పెట్టుబడి కంటే పట్టుదల ముఖ్యం.. వెస్టీజ్ మార్కెటింగ్‌లో అభివృద్ధికి అవకాశం

పెట్టుబడి కంటే పట్టుదల ముఖ్యం.. వెస్టీజ్ మార్కెటింగ్‌లో అభివృద్ధికి అవకాశం
08-08-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని పద్మశాలి భవన్‌లో శనివారం విన్నింగ్ టీం ఆధ్వర్యంలో వెస్టీజ్ మార్కెటింగ్ బిజినెస్, డైరెక్ట్ సెల్లింగ్ విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి వెస్టీజ్ మార్కెటింగ్ బిజినెస్ డి.యు.సి.డి డైరెక్టర్, వి.ఎం.సి.ఎం మెంబర్ సలీం–షాహిన్, డి.యు.సి.డి డైరెక్టర్లు యూత్ ఐకాన్లు అశోక్–లావణ్య,వడ్డెమాను శ్రీనివాస్,జల శ్రీనివాస్–భవాని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లాతో పాటు ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన డి.యు.సి.డి డైరెక్టర్లు, యు.సి.డి, గ్రౌండ్ డైరెక్టర్లు, డైమండ్ డైరెక్టర్లు, వెస్టీజ్ మార్కెటింగ్ సభ్యులు, విన్నింగ్ టీం సభ్యులు ముఖ్య అతిథులకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ వెస్టీజ్ మార్కెటింగ్ బిజినెస్ ద్వారా సాధారణ కుటుంబాలకు చెందిన వారు కూడా క్రమశిక్షణ, పట్టుదల, సరైన ప్రణాళికతో ముందుకు సాగితే ఆర్థికంగా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఉత్పత్తులపై పూర్తి అవగాహన పెంచుకొని, వినియోగదారులకు సరైన సమాచారం అందిస్తూ నమ్మకంతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.యువత, మహిళలు స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగేందుకు ఇలాంటి వ్యాపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా, ఉమ్మడి జిల్లాల నుంచి పలువురు డైరెక్టర్లు, సభ్యులు, విన్నింగ్ టీం ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

పెట్టుబడి కంటే పట్టుదల ముఖ్యం.. వెస్టీజ్ మార్కెటింగ్‌లో అభివృద్ధికి అవకాశం

Article Image

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని పద్మశాలి భవన్‌లో శనివారం విన్నింగ్ టీం ఆధ్వర్యంలో వెస్టీజ్ మార్కెటింగ్ బిజినెస్, డైరెక్ట్ సెల్లింగ్ విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి వెస్టీజ్ మార్కెటింగ్ బిజినెస్ డి.యు.సి.డి డైరెక్టర్, వి.ఎం.సి.ఎం మెంబర్ సలీం–షాహిన్, డి.యు.సి.డి డైరెక్టర్లు యూత్ ఐకాన్లు అశోక్–లావణ్య,వడ్డెమాను శ్రీనివాస్,జల శ్రీనివాస్–భవాని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లాతో పాటు ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన డి.యు.సి.డి డైరెక్టర్లు, యు.సి.డి, గ్రౌండ్ డైరెక్టర్లు, డైమండ్ డైరెక్టర్లు, వెస్టీజ్ మార్కెటింగ్ సభ్యులు, విన్నింగ్ టీం సభ్యులు ముఖ్య అతిథులకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ వెస్టీజ్ మార్కెటింగ్ బిజినెస్ ద్వారా సాధారణ కుటుంబాలకు చెందిన వారు కూడా క్రమశిక్షణ, పట్టుదల, సరైన ప్రణాళికతో ముందుకు సాగితే ఆర్థికంగా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఉత్పత్తులపై పూర్తి అవగాహన పెంచుకొని, వినియోగదారులకు సరైన సమాచారం అందిస్తూ నమ్మకంతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.యువత, మహిళలు స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగేందుకు ఇలాంటి వ్యాపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా, ఉమ్మడి జిల్లాల నుంచి పలువురు డైరెక్టర్లు, సభ్యులు, విన్నింగ్ టీం ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News