Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి కంటే పట్టుదల ముఖ్యం.. వెస్టీజ్ మార్కెటింగ్‌లో అభివృద్ధికి అవకాశం పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 08, 2026 08:16 PM

గుండెపోటుతో కుటుంబ పెద్ద మృతి.. ఆపద్బాంధవుల చేయూత.

గుండెపోటుతో కుటుంబ పెద్ద మృతి.. ఆపద్బాంధవుల చేయూత.

గుండెపోటుతో కుటుంబ పెద్ద మృతి.. ఆపద్బాంధవుల చేయూత.
08-08-2026 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి మన ఆపద్బాంధవులు ఫౌండేషన్ అండగా నిలిచింది. జనంపల్లి గ్రామానికి చెందిన అవుల రమేష్‌ గత నెల 20న గుండెపోటుతో మృతి చెందడంతో భార్య వెంకటమ్మ, ముగ్గురు ఆడపిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. విషయం తెలుసుకున్న ఫౌండేషన్ ముఖ్య సభ్యుడు నీలం శేఖర్ స్పందించి శనివారం బాధిత కుటుంబానికి 50 కేజీల బియ్యం, 14 రకాల నిత్యావసర సరుకులు అందజేశారు.ముగ్గురు ఆడపిల్లల చదువులు ఆగిపోకుండా భవిష్యత్తులోనూ అండగా ఉంటామని నీలం శేఖర్ తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు వేముల సైదులు, బాదే చంద్రశేఖర్, ఈదులకంటి శివకుమార్, సురేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గుండెపోటుతో కుటుంబ పెద్ద మృతి.. ఆపద్బాంధవుల చేయూత.

Article Image

రామన్నపేట: కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి మన ఆపద్బాంధవులు ఫౌండేషన్ అండగా నిలిచింది. జనంపల్లి గ్రామానికి చెందిన అవుల రమేష్‌ గత నెల 20న గుండెపోటుతో మృతి చెందడంతో భార్య వెంకటమ్మ, ముగ్గురు ఆడపిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. విషయం తెలుసుకున్న ఫౌండేషన్ ముఖ్య సభ్యుడు నీలం శేఖర్ స్పందించి శనివారం బాధిత కుటుంబానికి 50 కేజీల బియ్యం, 14 రకాల నిత్యావసర సరుకులు అందజేశారు.ముగ్గురు ఆడపిల్లల చదువులు ఆగిపోకుండా భవిష్యత్తులోనూ అండగా ఉంటామని నీలం శేఖర్ తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు వేముల సైదులు, బాదే చంద్రశేఖర్, ఈదులకంటి శివకుమార్, సురేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News