Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీవారి ఆలయ పాలకవర్గ సభ్యుడిగా నల్లగాసు నవీన్ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 08, 2026 03:32 PM

తల్లిపాలే పసికందులకు తొలి రక్షణ కవచం.

తల్లిపాలే పసికందులకు తొలి రక్షణ కవచం.

తల్లిపాలే పసికందులకు తొలి రక్షణ కవచం.
08-08-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తిరుమలగిరి: తల్లిపాలు ఇవ్వడం వల్ల పసికందుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, తల్లిపాలే వారికి తొలి రక్షణ కవచమని వైద్యాధికారి రవి తెలిపారు. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని తిరుమలగిరి మండలం మామిడాల అంగన్‌వాడీ కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆరోగ్య సేవా ప్రదాత (ఎం.ఎల్.హెచ్.పి) రవి మాట్లాడుతూ.. బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు తప్పనిసరిగా పట్టించాలని సూచించారు. తల్లిపాలు బిడ్డల శారీరక, మానసిక ఎదుగుదలకు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. బాలింతలకు కుటుంబ సభ్యులు తగిన ప్రోత్సాహం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ బొడ్డు సర్పంచ్ సైదులు,కార్యదర్శి మధు, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.అనిత,అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు రమాదేవి,ఆరోగ్య కార్యకర్త యశోద, వార్డు సభ్యులు, ఆశా కార్యకర్తలు మణెమ్మ, విజయలక్ష్మి,మార్కు, గర్భిణులు, బాలింతలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

తల్లిపాలే పసికందులకు తొలి రక్షణ కవచం.

Article Image

తిరుమలగిరి: తల్లిపాలు ఇవ్వడం వల్ల పసికందుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, తల్లిపాలే వారికి తొలి రక్షణ కవచమని వైద్యాధికారి రవి తెలిపారు. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని తిరుమలగిరి మండలం మామిడాల అంగన్‌వాడీ కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆరోగ్య సేవా ప్రదాత (ఎం.ఎల్.హెచ్.పి) రవి మాట్లాడుతూ.. బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు తప్పనిసరిగా పట్టించాలని సూచించారు. తల్లిపాలు బిడ్డల శారీరక, మానసిక ఎదుగుదలకు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. బాలింతలకు కుటుంబ సభ్యులు తగిన ప్రోత్సాహం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ బొడ్డు సర్పంచ్ సైదులు,కార్యదర్శి మధు, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.అనిత,అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు రమాదేవి,ఆరోగ్య కార్యకర్త యశోద, వార్డు సభ్యులు, ఆశా కార్యకర్తలు మణెమ్మ, విజయలక్ష్మి,మార్కు, గర్భిణులు, బాలింతలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News