Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణ స్కూల్లో 'బోనాల' కోలాహలం పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 08, 2026 07:59 AM

చేనేత కార్మికులకు రూ. 20 లక్షల భీమా కల్పించాలి......

చేనేత కార్మికులకు రూ. 20 లక్షల భీమా కల్పించాలి......

చేనేత కార్మికులకు రూ. 20 లక్షల భీమా కల్పించాలి......
08-08-2026 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్డు ప్రధాన రహదారిపై ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పద్మశాలి సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కోదాడ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గొర్రె రాజేష్ మాట్లాడుతూ చేనేత కార్మికులను వేధిస్తున్న ‘జియోట్యాగ్’ నిబంధనను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులను కళాకారులుగా గుర్తించి వారిని అన్ని విధాలా ప్రోత్సహించడంతో పాటు చేయూత అందించాలని కోరారు. అలాగే మరణించిన చేనేత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 20 లక్షల భీమా పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. పద్మశాలి సంక్షేమానికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు సంగిశెట్టి గోపాల్ , నక్క చంద్రం, కొంగరి నరసింహారావు, రుద్ర నాగలక్ష్మి, అనబత్తుల వేణు, ఆనంద్ వెంకట్రావు, పంతంగి నరేష్, కాండూరి వీరభద్రం, ఎలగందుల రాఘవయ్య, చిట్టిపోలు గిరిప్రసాద్, గోలి నాగరాజు, బుద్ధవరపు శేషగిరిరావు, ఎలగందుల నర్సింహారావు, కొంగరి సైదులు, రుద్ర రామచంద్రం, నక్క రామయ్య, కల్వకుంట్ల రత్నకుమార్, మారేపల్లి రాంబాబు, యామిని వెంకటేశ్వర్లు, ఎలగందుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.........

Sthanikam

చేనేత కార్మికులకు రూ. 20 లక్షల భీమా కల్పించాలి......

Article Image

జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్డు ప్రధాన రహదారిపై ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పద్మశాలి సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కోదాడ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గొర్రె రాజేష్ మాట్లాడుతూ చేనేత కార్మికులను వేధిస్తున్న ‘జియోట్యాగ్’ నిబంధనను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులను కళాకారులుగా గుర్తించి వారిని అన్ని విధాలా ప్రోత్సహించడంతో పాటు చేయూత అందించాలని కోరారు. అలాగే మరణించిన చేనేత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 20 లక్షల భీమా పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. పద్మశాలి సంక్షేమానికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు సంగిశెట్టి గోపాల్ , నక్క చంద్రం, కొంగరి నరసింహారావు, రుద్ర నాగలక్ష్మి, అనబత్తుల వేణు, ఆనంద్ వెంకట్రావు, పంతంగి నరేష్, కాండూరి వీరభద్రం, ఎలగందుల రాఘవయ్య, చిట్టిపోలు గిరిప్రసాద్, గోలి నాగరాజు, బుద్ధవరపు శేషగిరిరావు, ఎలగందుల నర్సింహారావు, కొంగరి సైదులు, రుద్ర రామచంద్రం, నక్క రామయ్య, కల్వకుంట్ల రత్నకుమార్, మారేపల్లి రాంబాబు, యామిని వెంకటేశ్వర్లు, ఎలగందుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.........

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News