Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణ స్కూల్లో 'బోనాల' కోలాహలం పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 08, 2026 08:02 AM

క్రీడలతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం.........

క్రీడలతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం.........

క్రీడలతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం.........
08-08-2026 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కోదాడ కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను సీనియర్ సివిల్ జడ్జి కె. సురేష్, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమర్ లు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం పనిభారంతో శారీరక, మానసిక అలసటకు గురయ్యే న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి క్రీడలు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయని తెలిపారు. రోజువారీ జీవితంలో కనీసం ఒక గంట పాటు వ్యాయామం లేదా ఏదైనా ఒక క్రీడలో పాల్గొనడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గట్ల నరసింహరావు, జనరల్ సెక్రటరీ రామిశెట్టి రామకృష్ణ, జాని పాషా, కోడూరు వెంకటేశ్వర్లు, వెంకటాచలం, గాలి శ్రీనివాస్ నాయుడు, సీతారామరాజు, రంజాన్ పాషా, బొడ్డుపల్లి శ్రీనివాస్, పెద్దబ్బాయి, సీనియర్ న్యాయవాదులు వై. సుధాకర్ రెడ్డి, పాలేటి నాగేశ్వరరావు, సాధు శరత్ బాబు, సిలివేరు వెంకటేశ్వర్లు, ఎడ్లపల్లి వెంకటేశ్వర్లు, బి. గోవర్ధన్, ఈదుల కృష్ణయ్య, నర్సయ్య పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు..........

Sthanikam

క్రీడలతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం.........

Article Image

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కోదాడ కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను సీనియర్ సివిల్ జడ్జి కె. సురేష్, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమర్ లు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం పనిభారంతో శారీరక, మానసిక అలసటకు గురయ్యే న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి క్రీడలు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయని తెలిపారు. రోజువారీ జీవితంలో కనీసం ఒక గంట పాటు వ్యాయామం లేదా ఏదైనా ఒక క్రీడలో పాల్గొనడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గట్ల నరసింహరావు, జనరల్ సెక్రటరీ రామిశెట్టి రామకృష్ణ, జాని పాషా, కోడూరు వెంకటేశ్వర్లు, వెంకటాచలం, గాలి శ్రీనివాస్ నాయుడు, సీతారామరాజు, రంజాన్ పాషా, బొడ్డుపల్లి శ్రీనివాస్, పెద్దబ్బాయి, సీనియర్ న్యాయవాదులు వై. సుధాకర్ రెడ్డి, పాలేటి నాగేశ్వరరావు, సాధు శరత్ బాబు, సిలివేరు వెంకటేశ్వర్లు, ఎడ్లపల్లి వెంకటేశ్వర్లు, బి. గోవర్ధన్, ఈదుల కృష్ణయ్య, నర్సయ్య పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు..........

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News