చౌటుప్పల్ జూనియర్ సివిల్ కోర్టుకు నూతనంగా నియమితులైన జూనియర్ సివిల్ జడ్జి శాలిని గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన జడ్జి శాలినిని శుక్రవారం చౌటుప్పల్ కోర్టు ప్రభుత్వ న్యాయవాది వాకిటి నర్సింహారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆమెకు పూలమొక్కను అందజేసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. జడ్జిని కలిసిన వారిలో ప్రభుత్వ న్యాయవాదితో పాటు ఇతర న్యాయవాదులు పాల పరమేష్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి