Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వర్షాలు సమృద్ధిగా కురవాలని ‘కప్ప కావడి’ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 03:05 PM

మృతుడి కుటుంబానికి షేక్ చాంద్ ఆర్థిక సాయం.

మృతుడి కుటుంబానికి షేక్ చాంద్ ఆర్థిక సాయం.

మృతుడి కుటుంబానికి షేక్ చాంద్ ఆర్థిక సాయం.
07-08-2026 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలానికి చెందిన కాటం నరసింహ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబాన్ని టీఆర్ఎస్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు, టీయూఎఫ్ మైనార్టీ సెల్ కన్వీనర్, హంస ఫౌండేషన్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ చాంద్ శుక్రవారం పరామర్శించారు.

ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన షేక్ చాంద్, తన వంతు సహాయంగా అరక్వింటాల్ బియ్యం, రూ.2,500 నగదును అందజేశారు. అలాగే కాటం నరసింహ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆర్థికంగా ఆదుకుని అండగా నిలవాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మహమ్మద్ జానీ, మల్లం సైదులు, కాటం రమేష్, కాటం నిర్మల, మమతతో పాటు కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

Sthanikam

మృతుడి కుటుంబానికి షేక్ చాంద్ ఆర్థిక సాయం.

Article Image

రామన్నపేట మండలానికి చెందిన కాటం నరసింహ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబాన్ని టీఆర్ఎస్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు, టీయూఎఫ్ మైనార్టీ సెల్ కన్వీనర్, హంస ఫౌండేషన్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ చాంద్ శుక్రవారం పరామర్శించారు.

ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన షేక్ చాంద్, తన వంతు సహాయంగా అరక్వింటాల్ బియ్యం, రూ.2,500 నగదును అందజేశారు. అలాగే కాటం నరసింహ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆర్థికంగా ఆదుకుని అండగా నిలవాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మహమ్మద్ జానీ, మల్లం సైదులు, కాటం రమేష్, కాటం నిర్మల, మమతతో పాటు కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News