Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వర్షాలు సమృద్ధిగా కురవాలని ‘కప్ప కావడి’ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 03:39 PM

చౌటుప్పల లో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

చౌటుప్పల లో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

చౌటుప్పల లో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం
07-08-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సంఘ భవనం వద్ద మువ్వన్నెల పతాకావిష్కరణ చేసిన అధ్యక్షుడు బడుగు మోహన్ బాబు

స్థానిక చౌటుప్పల చేనేత సహకార సంఘం భవనం వద్ద శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సంఘ అధ్యక్షులు బడుగు మోహన్ బాబు చేనేత సహకార పతాకాన్ని ఆవిష్కరించారు. విశిష్ట అతిథులుగా చౌటుప్పల పురపాలక సంఘ చైర్మన్ మొగుదాల పావని రమేష్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ హాజరయ్యారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కొండా లక్ష్మణ్ బాపూజీ ట్రస్ట్ చైర్మన్ బడుగు లక్ష్మయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు గుర్రం నరసింహ విచ్చేసి కార్యక్రమాన్ని పురస్కరించుకుని చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ​ఈ వేడుకల్లో సంఘ ఉపాధ్యక్షులు గోశిక శ్రీకాంత్, కార్యదర్శి కాటబత్తిని భీమయ్య, కోశాధికారి బడుగు సావిత్రి, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల లో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

Article Image

సంఘ భవనం వద్ద మువ్వన్నెల పతాకావిష్కరణ చేసిన అధ్యక్షుడు బడుగు మోహన్ బాబు

స్థానిక చౌటుప్పల చేనేత సహకార సంఘం భవనం వద్ద శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సంఘ అధ్యక్షులు బడుగు మోహన్ బాబు చేనేత సహకార పతాకాన్ని ఆవిష్కరించారు. విశిష్ట అతిథులుగా చౌటుప్పల పురపాలక సంఘ చైర్మన్ మొగుదాల పావని రమేష్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ హాజరయ్యారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కొండా లక్ష్మణ్ బాపూజీ ట్రస్ట్ చైర్మన్ బడుగు లక్ష్మయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు గుర్రం నరసింహ విచ్చేసి కార్యక్రమాన్ని పురస్కరించుకుని చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ​ఈ వేడుకల్లో సంఘ ఉపాధ్యక్షులు గోశిక శ్రీకాంత్, కార్యదర్శి కాటబత్తిని భీమయ్య, కోశాధికారి బడుగు సావిత్రి, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News