Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
"శిశువు ఆరోగ్యానికి తల్లిపాలే అమృతం – అంగన్వాడీ కేంద్రంలో అవగాహన కార్యక్రమం పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 03:41 PM

వర్షాలు సమృద్ధిగా కురవాలని ‘కప్ప కావడి’

వర్షాలు సమృద్ధిగా కురవాలని ‘కప్ప కావడి’

వర్షాలు సమృద్ధిగా కురవాలని ‘కప్ప కావడి’
07-08-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

దండు మల్కాపూర్ గ్రామంలో వేడుకగా కార్యక్రమం

గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుతూ చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ గ్రామంలో మహిళలు సంప్రదాయబద్ధంగా నిర్వహించిన 'కప్ప కావడి' కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామ సర్పంచ్, జిల్లా సర్పంచ్ ఫోరం జనరల్ సెక్రటరీ గిర్కటి నిరంజన్ గౌడ్ పాల్గొని కప్పపై నీళ్లు పోశారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వర్షకాలంలో పంటలకు సరిపడా వర్షాలు కురిసి, అమ్మవారి ఆశీస్సులతో రైతుల పంటలు పచ్చగా పండాలని ప్రార్థించినట్లు తెలిపారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

వర్షాలు సమృద్ధిగా కురవాలని ‘కప్ప కావడి’

Article Image

దండు మల్కాపూర్ గ్రామంలో వేడుకగా కార్యక్రమం

గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుతూ చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ గ్రామంలో మహిళలు సంప్రదాయబద్ధంగా నిర్వహించిన 'కప్ప కావడి' కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామ సర్పంచ్, జిల్లా సర్పంచ్ ఫోరం జనరల్ సెక్రటరీ గిర్కటి నిరంజన్ గౌడ్ పాల్గొని కప్పపై నీళ్లు పోశారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వర్షకాలంలో పంటలకు సరిపడా వర్షాలు కురిసి, అమ్మవారి ఆశీస్సులతో రైతుల పంటలు పచ్చగా పండాలని ప్రార్థించినట్లు తెలిపారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News