Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రైల్వే కోసం విద్యార్థుల గర్జన పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 08:28 PM

జుట్టుకొండ సత్యనారాయణ కుటుంబంలో విషాదం

జుట్టుకొండ సత్యనారాయణ కుటుంబంలో విషాదం

జుట్టుకొండ సత్యనారాయణ కుటుంబంలో విషాదం
07-08-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు

బీజేపీ రాష్ట్ర నాయకులు, సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ కుటుంబంలో విషాదం నెలకొంది. వారి కుమారుడి అత్త గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం కన్నుమూశారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు జిల్లా నాయకులతో కలిసి జుట్టుకొండ సత్యనారాయణ నివాసానికి చేరుకుని మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సలిగంటి వీరేందర్, బొలిశెట్టి కృష్ణయ్యతో పాటు ఇతర బీజేపీ నాయకులు పాల్గొని మృతురాలికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Sthanikam

జుట్టుకొండ సత్యనారాయణ కుటుంబంలో విషాదం

Article Image

పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు

బీజేపీ రాష్ట్ర నాయకులు, సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ కుటుంబంలో విషాదం నెలకొంది. వారి కుమారుడి అత్త గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం కన్నుమూశారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు జిల్లా నాయకులతో కలిసి జుట్టుకొండ సత్యనారాయణ నివాసానికి చేరుకుని మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సలిగంటి వీరేందర్, బొలిశెట్టి కృష్ణయ్యతో పాటు ఇతర బీజేపీ నాయకులు పాల్గొని మృతురాలికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News