నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల 2026-28 PRTU టీచర్స్ నూతన కార్యవర్గ అధ్యక్షులు గా డి.మోజిరాం, ప్రధాన కార్యదర్శిగా యం.రవీందర్ మరియు ఉపాధ్యక్ష,మహిళ కార్యదర్శులను శుక్రవారం సిరికొండ మండల కేంద్రంలో ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకోబడిన వారికి కృతఙ్ఞతలు తెలియజేస్తూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నూతన సభ్యులు కృషి చేయాలని PRTU సభ్యులు కోరారు.
PRINT TIME: August 07, 2026 09:43 PM
PRTU సిరికొండ మండల నూతన కమిటీ ఎన్నిక...
PRTU సిరికొండ మండల నూతన కమిటీ ఎన్నిక...
07-08-2026
2 Views
స్థానికం ప్రతినిధి :
Sirikonda
Reporter shekar
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల 2026-28 PRTU టీచర్స్ నూతన కార్యవర్గ అధ్యక్షులు గా డి.మోజిరాం, ప్రధాన కార్యదర్శిగా యం.రవీందర్ మరియు ఉపాధ్యక్ష,మహిళ కార్యదర్శులను శుక్రవారం సిరికొండ మండల కేంద్రంలో ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకోబడిన వారికి కృతఙ్ఞతలు తెలియజేస్తూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నూతన సభ్యులు కృషి చేయాలని PRTU సభ్యులు కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి