Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణ స్కూల్లో 'బోనాల' కోలాహలం పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 08, 2026 07:58 AM

పిల్లలతో గడిపే క్షణాలే నిలిచిపోతాయి.......

పిల్లలతో గడిపే క్షణాలే నిలిచిపోతాయి.......

పిల్లలతో గడిపే క్షణాలే నిలిచిపోతాయి.......
08-08-2026 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే అతిపెద్ద బహుమతి వారితో గడిపే సమయమేనని ఎస్ఆర్ఎం సంకల్ప్ స్కూల్ చైర్‌పర్సన్ కేశినేని శ్రీదేవి అన్నారు. శుక్రవారం పాఠశాల ప్రాంగణంలో ‘పేరెంట్,చైల్డ్ ఫన్ స్పోర్ట్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.పిల్లల్లో పెరుగుతున్న డిజిటల్ వ్యసనాన్ని తగ్గించి, మానవ సంబంధాలు, కుటుంబ బంధాల పట్ల అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అన్నారు.మొబైల్ వ్యసనం నుంచి పిల్లలను బయటపడేసేందుకు ఇటువంటి వినోదాత్మక క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.

గెలుపోటముల కంటే పిల్లలతో కలిసి ఆనందంగా గడపడమే ముఖ్యమని, ఈ క్రీడల్లో తల్లిదండ్రులు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.........

Sthanikam

పిల్లలతో గడిపే క్షణాలే నిలిచిపోతాయి.......

Article Image

పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే అతిపెద్ద బహుమతి వారితో గడిపే సమయమేనని ఎస్ఆర్ఎం సంకల్ప్ స్కూల్ చైర్‌పర్సన్ కేశినేని శ్రీదేవి అన్నారు. శుక్రవారం పాఠశాల ప్రాంగణంలో ‘పేరెంట్,చైల్డ్ ఫన్ స్పోర్ట్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.పిల్లల్లో పెరుగుతున్న డిజిటల్ వ్యసనాన్ని తగ్గించి, మానవ సంబంధాలు, కుటుంబ బంధాల పట్ల అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అన్నారు.మొబైల్ వ్యసనం నుంచి పిల్లలను బయటపడేసేందుకు ఇటువంటి వినోదాత్మక క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.

గెలుపోటముల కంటే పిల్లలతో కలిసి ఆనందంగా గడపడమే ముఖ్యమని, ఈ క్రీడల్లో తల్లిదండ్రులు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.........

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News