Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి కంటే పట్టుదల ముఖ్యం.. వెస్టీజ్ మార్కెటింగ్‌లో అభివృద్ధికి అవకాశం పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 08, 2026 09:11 PM

పాఠశాలల వికాసానికి పరిశ్రమల సహకారం అభినందనీయం

పాఠశాలల వికాసానికి పరిశ్రమల సహకారం అభినందనీయం

పాఠశాలల వికాసానికి పరిశ్రమల సహకారం అభినందనీయం
08-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

దేవలమ్మనాగారంలో ప్రహరీ, మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్ గౌడ్

గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నోషి పరిశ్రమ అందిస్తున్న సహకారం ఎంతో అభినందనీయమని దేవలమ్మనాగారం సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పరిశ్రమ యాజమాన్యం ఆర్థిక సహకారంతో మండల పరిధిలోని దేవలమ్మనాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించనున్న ప్రహరీ గోడ, విద్యార్థుల మరుగుదొడ్ల నిర్మాణ పనులకు శనివారం ఆమె శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి, బడి సంక్షేమానికి నోషి పరిశ్రమ నిరంతరం తోడ్పాటునందించడం సంతోషదాయకమని కొనియాడారు. విద్యార్థులు ఈ వసతులను సద్వినియోగం చేసుకుని బాగా చదువుకుని గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ​కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుర్కంటి అనూప్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సుధాకర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బొమ్మ మైసయ్య, వార్డు సభ్యులు ఊదరి రమేష్, బొమ్మ శ్వేత, బొమ్మ అమరావతి, ఫాతిమా, దోనూరి కిరణ్ రెడ్డి, గట్టు ప్రశాంత్, పాక రాము, సుంకరి శ్రీను, దేశట్ల చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పాఠశాలల వికాసానికి పరిశ్రమల సహకారం అభినందనీయం

Article Image

దేవలమ్మనాగారంలో ప్రహరీ, మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్ గౌడ్

గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నోషి పరిశ్రమ అందిస్తున్న సహకారం ఎంతో అభినందనీయమని దేవలమ్మనాగారం సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పరిశ్రమ యాజమాన్యం ఆర్థిక సహకారంతో మండల పరిధిలోని దేవలమ్మనాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించనున్న ప్రహరీ గోడ, విద్యార్థుల మరుగుదొడ్ల నిర్మాణ పనులకు శనివారం ఆమె శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి, బడి సంక్షేమానికి నోషి పరిశ్రమ నిరంతరం తోడ్పాటునందించడం సంతోషదాయకమని కొనియాడారు. విద్యార్థులు ఈ వసతులను సద్వినియోగం చేసుకుని బాగా చదువుకుని గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ​కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుర్కంటి అనూప్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సుధాకర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బొమ్మ మైసయ్య, వార్డు సభ్యులు ఊదరి రమేష్, బొమ్మ శ్వేత, బొమ్మ అమరావతి, ఫాతిమా, దోనూరి కిరణ్ రెడ్డి, గట్టు ప్రశాంత్, పాక రాము, సుంకరి శ్రీను, దేశట్ల చైతన్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News