Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేలపట్ల చేనేత సొసైటీ ఛైర్మన్ ఎన్నికపై ‘స్టే’ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 08, 2026 10:05 PM

సరూర్‌నగర్‌లో పట్టణ నిరాశ్రయులకు తాత్కాలిక ఆశ్రయం. ఎన్‌జీవోల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

సరూర్‌నగర్‌లో పట్టణ నిరాశ్రయులకు తాత్కాలిక ఆశ్రయం. ఎన్‌జీవోల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

సరూర్‌నగర్‌లో పట్టణ నిరాశ్రయులకు తాత్కాలిక ఆశ్రయం. ఎన్‌జీవోల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
08-08-2026 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సరూర్‌నగర్: పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులుగా ఉంటున్న పురుషులకు తాత్కాలిక ఆశ్రయం కల్పించేందుకు సరూర్‌నగర్‌లో షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్‌లెస్ (ఎస్‌యూహెచ్) కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సరూర్‌నగర్ సర్కిల్‌-12 వార్డు కార్యాలయ భవనాన్ని ఇందుకోసం ఎంపిక చేసినట్లు సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ తెలిపారు.

నిరాశ్రయులను గుర్తించి వారికి తాత్కాలిక వసతి కల్పించడంతో పాటు వారి సమస్యలను తెలుసుకుని, అవసరమైన సహాయం అందించి సొంత ప్రాంతాలకు పంపించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

కేంద్ర నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి ఉన్న స్వచ్ఛంద సంస్థలు (ఎన్‌జీవోలు) తమ కార్యాలయంలో సంప్రదించాలని డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ సూచించారు.

Sthanikam

సరూర్‌నగర్‌లో పట్టణ నిరాశ్రయులకు తాత్కాలిక ఆశ్రయం. ఎన్‌జీవోల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

Article Image

సరూర్‌నగర్: పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులుగా ఉంటున్న పురుషులకు తాత్కాలిక ఆశ్రయం కల్పించేందుకు సరూర్‌నగర్‌లో షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్‌లెస్ (ఎస్‌యూహెచ్) కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సరూర్‌నగర్ సర్కిల్‌-12 వార్డు కార్యాలయ భవనాన్ని ఇందుకోసం ఎంపిక చేసినట్లు సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ తెలిపారు.

నిరాశ్రయులను గుర్తించి వారికి తాత్కాలిక వసతి కల్పించడంతో పాటు వారి సమస్యలను తెలుసుకుని, అవసరమైన సహాయం అందించి సొంత ప్రాంతాలకు పంపించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

కేంద్ర నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి ఉన్న స్వచ్ఛంద సంస్థలు (ఎన్‌జీవోలు) తమ కార్యాలయంలో సంప్రదించాలని డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News