Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నార్కట్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 09, 2026 08:12 AM

రైతుల ఇళ్లల్లోనే గోవులకు భద్రత: గోగు రవి

రైతుల ఇళ్లల్లోనే గోవులకు భద్రత: గోగు రవి

రైతుల ఇళ్లల్లోనే గోవులకు భద్రత: గోగు రవి
09-08-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యుగతులసి గోశాల నుంచి ఉచితంగా ఆవుల పంపిణీ

గోమాతకు గోశాలల కంటే రైతుల వద్దే పూర్తి సురక్షితమైన వాతావరణం లభిస్తుందని బజరంగ్ దళ్ జిల్లా కో-కన్వీనర్ గోగు రవి అన్నారు. యుగతులసి గోశాల సౌజన్యంతో, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో స్థానిక రైతులకు ఉచితంగా గోవులను అందజేశారు.​ఈ సందర్భంగా గోగు రవి మాట్లాడుతూ... ప్రతి ఇంట్లో గోవు ఉండటం వల్ల ఆధ్యాత్మికంగానే కాకుండా, వ్యవసాయానికి కూడా ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతుల వద్ద గోవులు ఉన్నప్పుడే గోమాత విశిష్టత, పవిత్రత సమాజానికి మరింత స్పష్టంగా తెలుస్తాయని ఆయన తెలిపారు. గోవులను కేవలం గోశాలలకే పరిమితం చేయకుండా, ప్రతీ రైతు తమ స్వంత కుటుంబ సభ్యురాలిగా భావించి పోషించాలని పిలుపునిచ్చారు.​ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ ప్రతినిధులు, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Sthanikam

రైతుల ఇళ్లల్లోనే గోవులకు భద్రత: గోగు రవి

Article Image

యుగతులసి గోశాల నుంచి ఉచితంగా ఆవుల పంపిణీ

గోమాతకు గోశాలల కంటే రైతుల వద్దే పూర్తి సురక్షితమైన వాతావరణం లభిస్తుందని బజరంగ్ దళ్ జిల్లా కో-కన్వీనర్ గోగు రవి అన్నారు. యుగతులసి గోశాల సౌజన్యంతో, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో స్థానిక రైతులకు ఉచితంగా గోవులను అందజేశారు.​ఈ సందర్భంగా గోగు రవి మాట్లాడుతూ... ప్రతి ఇంట్లో గోవు ఉండటం వల్ల ఆధ్యాత్మికంగానే కాకుండా, వ్యవసాయానికి కూడా ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతుల వద్ద గోవులు ఉన్నప్పుడే గోమాత విశిష్టత, పవిత్రత సమాజానికి మరింత స్పష్టంగా తెలుస్తాయని ఆయన తెలిపారు. గోవులను కేవలం గోశాలలకే పరిమితం చేయకుండా, ప్రతీ రైతు తమ స్వంత కుటుంబ సభ్యురాలిగా భావించి పోషించాలని పిలుపునిచ్చారు.​ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ ప్రతినిధులు, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News