Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోరంచలో ఘనంగా నల్లపోచమ్మ బోనాలు.. సర్పంచ్, మాజీ సర్పంచ్ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 09, 2026 08:18 PM

వరసిద్ధి వినాయక ఆలయ నూతన కమిటీ ఎన్నిక

వరసిద్ధి వినాయక ఆలయ నూతన కమిటీ ఎన్నిక

వరసిద్ధి వినాయక ఆలయ నూతన కమిటీ ఎన్నిక
09-08-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అధ్యక్షుడిగా రవ్వ సంతోష్ కుమార్ ఏకగ్రీవం

చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయ నూతన పాలకమండలిని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్ కరీంకొండ స్వప్న అశోక్, ఉప సర్పంచ్ జెల్ల పవన్, రామాలయం చైర్మన్ మాచర్ల సంతోష్ కుమార్ల అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక చేపట్టారు.​ఆలయ అభివృద్ధి, భక్తులకు సౌకర్యాల కల్పన లక్ష్యంగా నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఆలయ నూతన అధ్యక్షుడిగా రవ్వ సంతోష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా ఏలే మురళి, సూరకంటి మోహన్ రెడ్డి, కొయ్యడ స్వామి గౌడ్, అల్మాస్‌పేట గౌతమ్, రాసాల నర్సింహా, దికొండ ఉదయ్ కిరణ్‌లు ఎన్నికయ్యారు. ​ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ... భక్తుల సహకారంతో దేవాలయ ప్రతిష్ఠను పెంపొందిస్తూ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులను గ్రామ పెద్దలు, భక్తులు అభినందించారు.

Sthanikam

వరసిద్ధి వినాయక ఆలయ నూతన కమిటీ ఎన్నిక

Article Image

అధ్యక్షుడిగా రవ్వ సంతోష్ కుమార్ ఏకగ్రీవం

చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయ నూతన పాలకమండలిని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్ కరీంకొండ స్వప్న అశోక్, ఉప సర్పంచ్ జెల్ల పవన్, రామాలయం చైర్మన్ మాచర్ల సంతోష్ కుమార్ల అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక చేపట్టారు.​ఆలయ అభివృద్ధి, భక్తులకు సౌకర్యాల కల్పన లక్ష్యంగా నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఆలయ నూతన అధ్యక్షుడిగా రవ్వ సంతోష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా ఏలే మురళి, సూరకంటి మోహన్ రెడ్డి, కొయ్యడ స్వామి గౌడ్, అల్మాస్‌పేట గౌతమ్, రాసాల నర్సింహా, దికొండ ఉదయ్ కిరణ్‌లు ఎన్నికయ్యారు. ​ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ... భక్తుల సహకారంతో దేవాలయ ప్రతిష్ఠను పెంపొందిస్తూ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులను గ్రామ పెద్దలు, భక్తులు అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News