Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గిరిజన గురుకుల పాఠశాలలో 4 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ.. అర్హుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 09, 2026 09:09 PM

ఘనంగా యూత్‌ కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా యూత్‌ కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా యూత్‌ కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం
09-08-2026 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


నేలకొండపల్లి మండల కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్‌లో యూత్‌ కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ కార్యదర్శి జెర్రిపోతుల అంజనీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వెన్నెపూసల సీతారాములు ముఖ్యఅతిథిగా హాజరై కాంగ్రెస్‌ జెండాను ఆవిష్కరించి, కేక్‌ కట్‌ చేశారు. అనంతరం యువజన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు, బి-బ్లాక్‌ అధ్యక్షుడు జెర్రిపోతుల సత్యనారాయణ, మండల యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు యడవల్లి నాగరాజు, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు రేగూరి వాసవి, సర్పంచ్‌ బోయిన వేణుతో పాటు పలువురు నాయకులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా యూత్‌ కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం

Article Image


నేలకొండపల్లి మండల కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్‌లో యూత్‌ కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ కార్యదర్శి జెర్రిపోతుల అంజనీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వెన్నెపూసల సీతారాములు ముఖ్యఅతిథిగా హాజరై కాంగ్రెస్‌ జెండాను ఆవిష్కరించి, కేక్‌ కట్‌ చేశారు. అనంతరం యువజన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు, బి-బ్లాక్‌ అధ్యక్షుడు జెర్రిపోతుల సత్యనారాయణ, మండల యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు యడవల్లి నాగరాజు, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు రేగూరి వాసవి, సర్పంచ్‌ బోయిన వేణుతో పాటు పలువురు నాయకులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News