Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లోయపల్లి గౌడ సంఘం అధ్యక్షుడిగా కొండ సుధీర్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 10, 2026 07:40 AM

లక్ష్మి రాజగోపాల్‌రెడ్డికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు

లక్ష్మి రాజగోపాల్‌రెడ్డికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు

లక్ష్మి రాజగోపాల్‌రెడ్డికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు
10-08-2026 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష

శుభాకాంక్షలు తెలిపిన దేవాలయ కమిటీ చైర్మన్ బొబ్బిళ్ళ మురళి

కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జన్మదినాన్ని పురస్కరించుకుని భవాని నగర్ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ కమిటీ చైర్మన్ బొబ్బిళ్ళ మురళి వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

​ఈ సందర్భంగా బొబ్బిళ్ళ మురళి మాట్లాడుతూ...కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా లక్ష్మి పేద ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తూ వారి గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. పేద ప్రజల సేవే ఆశయంగా అహర్నిశలు పాటుపడుతున్న లక్ష్మి కి ఆ భగవంతుడు నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను, సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపట్టేందుకు కావలసిన శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అన్నారు.

Sthanikam

లక్ష్మి రాజగోపాల్‌రెడ్డికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు

Article Image

నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష

శుభాకాంక్షలు తెలిపిన దేవాలయ కమిటీ చైర్మన్ బొబ్బిళ్ళ మురళి

కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జన్మదినాన్ని పురస్కరించుకుని భవాని నగర్ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ కమిటీ చైర్మన్ బొబ్బిళ్ళ మురళి వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

​ఈ సందర్భంగా బొబ్బిళ్ళ మురళి మాట్లాడుతూ...కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా లక్ష్మి పేద ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తూ వారి గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. పేద ప్రజల సేవే ఆశయంగా అహర్నిశలు పాటుపడుతున్న లక్ష్మి కి ఆ భగవంతుడు నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను, సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపట్టేందుకు కావలసిన శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News