Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నాగల్‌గిద్దలో ప్రజా సమస్యలపై కార్మిక, రైతు సంఘాల జైల్‌భరో పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 10, 2026 08:10 PM

ముత్యాలమ్మ ఆలయ అభివృద్ధికి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ శ్రీకారం

ముత్యాలమ్మ ఆలయ అభివృద్ధికి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ శ్రీకారం

ముత్యాలమ్మ ఆలయ అభివృద్ధికి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ శ్రీకారం
10-08-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం: గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ ఇంద్రపాల ముత్యాలమ్మ తల్లి దేవాలయం అభివృద్ధిపై సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆలయం ముందు ఉన్న కాల్వలో సిమెంట్ ఆర్‌సీసీ పైపులు ఏర్పాటు చేసి, కాల్వను అండర్‌గ్రౌండ్‌గా మార్చే పనులను శరవేగంగా చేపట్టారు.

ఆలయం ముందు భక్తులకు విశాలమైన స్థలం, పార్కింగ్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ అభివృద్ధి పనులు చేపట్టినట్లు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అవసరమైన చర్యలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.

ఈ పనుల్లో వడ్లకొండ బిక్షపతి, బొల్ల మత్స్యగిరి, కనకబోయిన లింగస్వామి, నీరుడు వెంకటేష్, మేకల నరేందర్, పుట్టాల నాగరాజు, వడ్లకొండ చింటూ, గార్ధాస్ సాయి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ముత్యాలమ్మ ఆలయ అభివృద్ధికి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ శ్రీకారం

Article Image

ఇంద్రపాలనగరం: గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ ఇంద్రపాల ముత్యాలమ్మ తల్లి దేవాలయం అభివృద్ధిపై సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆలయం ముందు ఉన్న కాల్వలో సిమెంట్ ఆర్‌సీసీ పైపులు ఏర్పాటు చేసి, కాల్వను అండర్‌గ్రౌండ్‌గా మార్చే పనులను శరవేగంగా చేపట్టారు.

ఆలయం ముందు భక్తులకు విశాలమైన స్థలం, పార్కింగ్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ అభివృద్ధి పనులు చేపట్టినట్లు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అవసరమైన చర్యలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.

ఈ పనుల్లో వడ్లకొండ బిక్షపతి, బొల్ల మత్స్యగిరి, కనకబోయిన లింగస్వామి, నీరుడు వెంకటేష్, మేకల నరేందర్, పుట్టాల నాగరాజు, వడ్లకొండ చింటూ, గార్ధాస్ సాయి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News