Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పేదలకు ప్రభుత్వ భూములు పంచాలి పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 10, 2026 06:13 PM

అభ్యుదయ యూత్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక

అభ్యుదయ యూత్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక

అభ్యుదయ యూత్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక
10-08-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అధ్యక్షుడిగా వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా లింగస్వామి గౌడ్

చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 13వ వార్డు రామ్‌నగర్ కాలనీలో 'అభ్యుదయ యూత్ కమిటీ' నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం కాలనీలో యూత్ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సమావేశమై ఈ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేశారు. ​కమిటీ నూతన అధ్యక్షుడిగా చెవ్వగొని వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా తోర్పునూరి లింగస్వామి గౌడ్, ఉపాధ్యక్షుడిగా మార్గం నరసింహ యాదవ్ ఎన్నికయ్యారు. ​ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. కాలనీ సమస్యల పరిష్కారంతో పాటు యువతను సన్మార్గంలో నడిపించేందుకు, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు తమవంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గౌరవ సలహాదారులు చెరుకు అశోక్ గౌడ్, వర్కాల కుమార్ గౌడ్, తోర్పునూరి మహేష్ గౌడ్, గౌరవ అధ్యక్షులు తోర్పునూరి బాబు గౌడ్, బొల్లోజు విశ్వరూప చారి, బాలగోని నరసింహ, తోర్పునూరి నరసింహ, తోర్పునూరి రవి, ఉష్కాగుల శ్రీశైలం, కళ్లెం నాగరాజ్, చెవ్వగొని మహేష్, చెరుకు లింగస్వామి, సందగళ్ళ నాగరాజు, తోర్పునూరి సాయి, నవీన్ చారి, చెరుకు రాము, చెవ్వగొని రమేష్, చెరుకు సాయి, తోర్పునూరి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అభ్యుదయ యూత్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక

Article Image

అధ్యక్షుడిగా వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా లింగస్వామి గౌడ్

చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 13వ వార్డు రామ్‌నగర్ కాలనీలో 'అభ్యుదయ యూత్ కమిటీ' నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం కాలనీలో యూత్ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సమావేశమై ఈ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేశారు. ​కమిటీ నూతన అధ్యక్షుడిగా చెవ్వగొని వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా తోర్పునూరి లింగస్వామి గౌడ్, ఉపాధ్యక్షుడిగా మార్గం నరసింహ యాదవ్ ఎన్నికయ్యారు. ​ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. కాలనీ సమస్యల పరిష్కారంతో పాటు యువతను సన్మార్గంలో నడిపించేందుకు, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు తమవంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గౌరవ సలహాదారులు చెరుకు అశోక్ గౌడ్, వర్కాల కుమార్ గౌడ్, తోర్పునూరి మహేష్ గౌడ్, గౌరవ అధ్యక్షులు తోర్పునూరి బాబు గౌడ్, బొల్లోజు విశ్వరూప చారి, బాలగోని నరసింహ, తోర్పునూరి నరసింహ, తోర్పునూరి రవి, ఉష్కాగుల శ్రీశైలం, కళ్లెం నాగరాజ్, చెవ్వగొని మహేష్, చెరుకు లింగస్వామి, సందగళ్ళ నాగరాజు, తోర్పునూరి సాయి, నవీన్ చారి, చెరుకు రాము, చెవ్వగొని రమేష్, చెరుకు సాయి, తోర్పునూరి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News