Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నాగల్‌గిద్దలో ప్రజా సమస్యలపై కార్మిక, రైతు సంఘాల జైల్‌భరో పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 10, 2026 08:38 PM

డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఉజ్జ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి: సీఐ మన్మధకుమార్

డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఉజ్జ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి: సీఐ మన్మధకుమార్

డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఉజ్జ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి: సీఐ మన్మధకుమార్
10-08-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని, డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని చౌటుప్పల్ సీఐ జి. మన్మథ కుమార్ పిలుపునిచ్చారు. తంగడపల్లి గ్రామంలో చౌటుప్పల్ పోలీసుల ఆధ్వర్యంలో 'యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్' నిర్వహించారు. మత్తు పదార్థాల వల్ల ఆరోగ్యం క్షీణించడమే కాకుండా, కుటుంబాలు రోడ్డున పడతాయని సీఐ మన్మథ కుమార్, ఎస్సై కె. యాదగిరి స్పష్టం చేశారు. డ్రగ్స్ లేని సమాజ నిర్మాణాకి యువత ముందుండాలని, తమ భవిష్యత్తును నాశనం చేసే అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామంలో మత్తు పదార్థాల విక్రయం లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే అందించాలని, డ్రగ్స్ నిర్మూలనకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.

Sthanikam

డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఉజ్జ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి: సీఐ మన్మధకుమార్

Article Image

మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని, డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని చౌటుప్పల్ సీఐ జి. మన్మథ కుమార్ పిలుపునిచ్చారు. తంగడపల్లి గ్రామంలో చౌటుప్పల్ పోలీసుల ఆధ్వర్యంలో 'యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్' నిర్వహించారు. మత్తు పదార్థాల వల్ల ఆరోగ్యం క్షీణించడమే కాకుండా, కుటుంబాలు రోడ్డున పడతాయని సీఐ మన్మథ కుమార్, ఎస్సై కె. యాదగిరి స్పష్టం చేశారు. డ్రగ్స్ లేని సమాజ నిర్మాణాకి యువత ముందుండాలని, తమ భవిష్యత్తును నాశనం చేసే అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామంలో మత్తు పదార్థాల విక్రయం లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే అందించాలని, డ్రగ్స్ నిర్మూలనకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News