Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రైల్వే సాధన ఉద్యమానికి ఆర్యవైశ్యుల మద్దతు పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 10, 2026 11:19 PM

బిఆర్ఎస్ పార్టీ నాయకుల ముందస్తు అరెస్ట్..

బిఆర్ఎస్ పార్టీ నాయకుల ముందస్తు అరెస్ట్..

 బిఆర్ఎస్ పార్టీ నాయకుల ముందస్తు అరెస్ట్..
10-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

నూతనకల్;


నల్లగొండ జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో నూతనకల్ మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మున్న మల్లయ్య యాదవ్ తో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులను సోమవారం పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.ఈ సందర్భంగా మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా,ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూర్చకుండా ఉండడంతో పాటు అడగడానికి వెళ్తారనే నెపంతో నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అరెస్ట్ అయిన వారిలో నూతనకల్ సర్పంచ్ మహేశ్వరం మల్లికార్జున్,గ్రామ శాఖ అధ్యక్షులు మొగుళ్ళ వెంకన్న, నాయకులు దేశపంగు మధు, ఉప్పల వీరు యాదవ్, నల్లగొండ మురళి,బండి అనిల్, మహేష్, సతీష్, సత్తిరెడ్డి, బజ్జి తదితరులు ఉన్నారు.

Sthanikam

బిఆర్ఎస్ పార్టీ నాయకుల ముందస్తు అరెస్ట్..

Article Image

నూతనకల్;


నల్లగొండ జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో నూతనకల్ మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మున్న మల్లయ్య యాదవ్ తో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులను సోమవారం పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.ఈ సందర్భంగా మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా,ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూర్చకుండా ఉండడంతో పాటు అడగడానికి వెళ్తారనే నెపంతో నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అరెస్ట్ అయిన వారిలో నూతనకల్ సర్పంచ్ మహేశ్వరం మల్లికార్జున్,గ్రామ శాఖ అధ్యక్షులు మొగుళ్ళ వెంకన్న, నాయకులు దేశపంగు మధు, ఉప్పల వీరు యాదవ్, నల్లగొండ మురళి,బండి అనిల్, మహేష్, సతీష్, సత్తిరెడ్డి, బజ్జి తదితరులు ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News